Tuesday, May 7, 2024

President Droupadi Murmu

అర్జున అవార్డు అందుకున్న మొహమ్మద్‌ షమీ

రాష్ట్రపతి నుంచి అర్జున అవార్డు షమీ ప్రతిభకు గుర్తింపుగా ప్రకటించిన కేంద్రం ఢిల్లీలో క్రీడా అవార్డుల ప్రదానోత్సవం హాజరైన షమీ, ఇతర క్రీడాకారులు దేశ రెండో అత్యున్నత క్రీడా పురస్కారం ‘అర్జున అవార్డు’ను టీమిండియా సీనియర్‌ పేసర్‌ మొహమ్మద్‌ షమీ అందుకున్నాడు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా షమీ అర్జున అవార్డును అందుకున్నారు. భారత గడ్డపై జరిగిన వన్డే...

రైలు ప్రమాద వార్త నన్నెంతో కలచివేసింది : కింగ్‌ చార్లెస్‌

ఒడిశాలోని బాలాసోర్‌ లో జరిగిన ఘోర రైలు ప్రమాదం యావత్తు ప్రపంచాన్ని కదిలించింది. ఈ ఘటనపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే అమెరికా, రష్యా, బ్రిటన్‌, జపాన్‌, పాక్‌ సహా పలు దేశాధినేతలు తమ సానుభూతిని తెలపగా.. తాజాగా బ్రిటన్‌ రాజు కింగ్‌ చార్లెస్‌ III (King Charles III) కూడా...
- Advertisement -

Latest News

జె ట్యాక్స్‌ చెల్లించాల్సిందే

డిప్యూటేషన్‌ పై వచ్చి వసూళ్ల దందా చేస్తున్న జనార్థన్‌ జీహెచ్‌ఎంసీలోని రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో కమీషన్లు కంపల్సరీ.! కాంట్రాక్టర్‌ లకు చుక్కలు చూపుతున్న ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ బిల్లులు రావాలంటే పర్సంటేజీ ఇచ్చుకోవాల్సిందే ఏడాదిగా...
- Advertisement -