ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని హోంగార్డుల వినతి
హైదరాబాద్ : ప్రజాభవన్లో చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ప్రతి మంగళ, శుక్రవారం ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. ప్రజా సమస్యలపై ధరఖాస్తులు స్వీకరించేందుకు తెలంగాణ సర్కార్ నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి భారీ స్పందన లభిస్తోంది. ప్రజా భవన్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ...
ప్రజాభవన్ను స్కిల్ సెంటర్గా మారుస్తామన్నారు
హామీల అమలుకు పోరాడుతామన్న బీజేపీ ఎమ్మెల్యేలు
హైదరాబాద్ : కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, హామీల అమలు జరిగే వరకు ప్రజల పక్షాన నిలబడతామని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అధికారంలోకి రాగానే హామలు వెంటనే అమలు చేస్తామని ప్రకటించినందున అందుకు తాము డిమాండ్ చేస్తున్నామని అన్నారు....
భారీగా తరలివచ్చిన ప్రజలు
అర్జీలు స్వీకరించిన సీఎం రేవంత్
ధరణి, భూ సమస్యలపై వినతుల వెల్లువ
మార్పు స్పష్టంగా కనిపిస్తోందన్న ప్రజలు
అంతకుమించిన తృప్తి ఏముంటుంది ప్రజా దర్బార్పై రేవంత్ ఆసక్తికర ట్వీట్
హైదరాబాద్ (ఆదాబ్ హైదరాబాద్) : తెలంగాణ ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డి దూకుడు ప్రదర్శిస్తున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు జ్యోతిరావు పూలే ప్రజాభవన్...
ప్రజలకు అండగా ఇందిరమ్మ రాజ్యస్థాపన
ఆరు గ్యారెంటీలపై సీఎం తొలి సంతకం
దశాబ్దకాల నిరంకుశ పాలనకు చరమగీతం
ప్రగతిభవన్ గడీకి నిర్మించిన ఇనుపకంచె తొలగింపు
ప్రజలకు అందుబాటులో నేటినుంచి ప్రజాభవన్
ప్రభుత్వంలో ప్రజలే భాగస్వామని వెల్లడి
ప్రజల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ
ప్రజలనుద్దేశించి ఉద్వేగంగా మాట్లాడిన సీఎం రేవంత్
హైదరాబాద్ : పోరాటాలు, త్యాగాల పునాదులపై తెలంగాణ రాష్ట్రం ఏర్పడిరదని.. స్వేచ్ఛ, సామాజిక...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...