యాదాద్రి భువనగిరి జిల్లా డీపీఓ ఆర్. సునంద ఏకఛత్రాధిపత్యం..
ఉన్నతాధికారులు సైతం ఆమెకే వత్తాసు పలుకుతున్న వైనం..
క్రింద స్థాయి సిబ్బందిని వేధిస్తున్న జిల్లా పంచాయితీ అధికారి..
జిల్లాలో అధికసంఖ్యలో డీపీఓ బాధితులు..
డీపీఓ సునంద దర్శణం లభించాలంటే గగనమే..
యాదాద్రి భువనగిరి కలెక్టర్ స్పందించాలని బాధితుల డిమాండ్..
ఆమె జిల్లాస్థాయి మహిళా అధికారి.. ఇక్కడ ఆమె చెప్పిందే వేదం.. ఉన్నతాధికారులు సైతం...
సుమారు 6,000 మందికి ఆహ్వాలు
న్యూఢిల్లీ : యావత్తు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిరం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. జనవరిలో...