ఎవరికీ అనుమానాలు అక్కర్లేదు
బిఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ధీమా
జనగామ : చాలా గౌరవప్రదంగా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నదని, ఇందులో ఎవరికి కించిత్ అనుమానం కూడా లేదని జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ధీమాగా చెప్పారు. ఓటర్లను ప్రతిపక్షాలు ప్రలోభ పెట్టాలని, బెదిరించాలని చూసినా విచక్షణతో ఓటేశారు. ప్రచారంలో భాగంగా నేను...
బీజేపీ పార్టీలో యువతకు ప్రాధాన్యం లేదు..
బీజేపీని ప్రతి గుడిసె గుడిసెకు తీసుకెళ్లా
మూడోసారి బీఆర్ఎస్ విజయం ఖాయం
కేసీఆర్, కేటీఆర్ నన్ను అక్కున చేరుకున్నారు
మీడియా సమావేశంలో ఏనుగుల రాకేశ్ రెడ్డి
హైదరాబాద్ : తెలంగాణ బీజేపీ రాష్ట్ర అదికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి ఇటీవల బీజేపీ పార్టీకి రాజీనామా చేరిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ...
జనగామ : జనగామ జిల్లా కేంద్రంలోని 20వ వార్డులో భారీ జన సంద్రోహం మధ్య జనగామలో పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రచార ర్యాలీ హోరెత్తించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, తల్లి దివ్యంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు గజ్జి శంకర్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి కండువా కప్పి ప్రచారం లో పలువురు దివ్యాంగులతో కలిసి పల్లా...
జనగామ : జనగామ జిల్లా, పెద్దపాడు గ్రామానికి చెందిన పొల్లోజు రాములు(40) అనారోగ్యానికి గురై హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది.. బాధితునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.. చాలా పేద కుటుంబం.. రెక్క ఆడితే గాని, డొక్క ఆడని కుటుంబం.. కూలిపని చేసుకుంటూ.. జీవనం కొనసాగిస్తున్నారు.. మృతునికి...
హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జనగామ ఆశావహులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మధ్య కేటీఆర్ సయోధ్య కుదిర్చారు. పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించాలని జనగామ నేతలకు కేటీఆర్ సూచించారు. ఈ సమావేశంలో...
పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలపై ముత్తిరెడ్డి ఘాటు స్పందన
తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ అడగాలని ముత్తిరెడ్డి డిమాండ్
గత కొంత కాలంగా.. జనగామ నియోజకవర్గంలో ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. కాగా.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీఆర్ఎస్ పార్టీ మొన్న ప్రకటించగా.. అందులో జనగామను అధిష్ఠానం పెండింగ్లో పెట్టింది....
లాంఛనంగా ప్రారంభించనున్న సిఎం రేవంత్
హైదరాబాద్ : ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం శనివారం నుంచి అమల్లోకి రానుంది. సిఎం రేవంత్ రెడ్డి దీనిని లాంఛనంగా...