Sunday, December 3, 2023

online

ఆన్‌లైన్‌లో సుప్రీంకోర్టు కేసుల డేటా

నేషనల్‌ జ్యూడీషియల్‌ డేటా గ్రిడ్‌కు అనుసంధానం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌న్యూఢిల్లీ : సుప్రీంకోర్టులో పెండిరగ్‌ కేసులు, పరిష్కారమైన కేసుల వివరాలు ఇకపై ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండనున్నాయి. నేషనల్‌ జ్యుడిషియల్‌ డేటా గ్రిడ్‌ పోర్టల్‌(ఎన్‌జేడీజీ)కు సుప్రీంకోర్టును త్వరలో అనుసంధానిస్తామని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ గురువారం ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల న్యాయవ్యవస్థలో...

ఆన్లైన్‌ మోసాలు… జాగ్రత్తగా ఉండండి..

ఎప్పుడైతే బ్యాంకింగ్‌ రంగం డిజిటిలీకరణ జరిగిందో ఖాతాదారులు నగదు లావీదేవీలు ఇంటినుండే జరుపుతున్నారు.ఇవన్నీ తక్కువ కాలం లోనే జరగడం వలన ఎక్కువ ఖాతాదారులు ఆన్లైన్లో నగదు కార్యకలాపాలు చెయ్యడం అలవాటు చేసుకున్నారు. ఇక కోవిడ్‌ పరిస్థితులలో చాలా మంది ఆన్లైన్‌ వైపే మొగ్గుచూపారు. ఇదే అదనుగా చాలా మంది మోసగాళ్ళు ఖాతాదారులను మోసం చేసి...

అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్‌ ..

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి ఏపీ డీఎంఈ నోటిఫికేషన్‌ ఏపీ డీఎంఈ పరిధి లోని కార్డియాలజీ,ఎండోక్రైనాలజీ, మెడికల్ జీఈ, నియోనాటాలజీ, నెఫ్రాలజీ, న్యూరో సర్జరీ, న్యూరాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, సర్జికల్ జీఈ, సర్జికల్ అంకాలజీ, యూరాలజీ, వాస్కులర్ సర్జరీ, అనస్థీషియా, డెర్మటాలజీ త‌దిత‌ర విభాగాల‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భ‌ర్తీకి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,...

ఇన్‌స్టాగ్రామ్‌లో రేటింగ్‌ పేరుతో మోసం..

ఆన్‌లైన్‌లో వచ్చే లింక్స్‌, మోసపూరిత ప్రకటనలను నమ్మొద్దని ఎంత హెచ్చరించినా కొందరి తీరు మారట్లేదు. అత్యాశకు వెళ్లి జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. తాజాగా సైబర్‌ నేరగాళ్ల మాయమాటలు నమ్మి ఓ మహిళా టెక్కీ కోటిన్నర వరకు పోగొట్టుకుంది.. ఇన్‌స్టాగ్రామ్‌లో తాము సూచించిన పేజీలకు రేటింగ్‌ ఇస్తే కమీషన్ల రూపంలో డబ్బులు ఇస్తామని సైబర్‌ నేరగాళ్లు...
- Advertisement -

Latest News

అయోధ్య రామమందిరానికి సర్వం సిద్ధం

సుమారు 6,000 మందికి ఆహ్వాలు న్యూఢిల్లీ : యావత్తు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిరం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. జనవరిలో...
- Advertisement -