Monday, December 4, 2023

online business

ఆన్ లైన్ పెట్టుబడి పేరుతో భారీ స్కాం..

సైబ‌ర్ నేరాల‌పై ప్ర‌భుత్వం, పోలీసులు ప్ర‌జ‌ల్లో ఎంత‌గా అవ‌గాహ‌న పెంచుతున్నా ఆన్‌లైన్ వేదిక‌గా అమాయాకులే టార్గెట్‌గా సైబ‌ర్ నేర‌గాళ్లు చెల‌రేగుతున్నారు. తాజాగా టెలిగ్రాంలో ఇన్వెస్ట్‌మెంట్ ఆఫ‌ర్ పేరుతో ముంబైకి చెందిన ఓ వ్య‌క్తి నుంచి స్కామర్లు రూ. ల‌క్ష కొట్టేశారు. ఆన్‌లైన్‌లో ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్ గురించి ఆరా తీస్త‌న్న ముంబై న‌గ‌రంలోని ప‌న్వేల్‌కు చెందిన...
- Advertisement -

Latest News

అయోధ్య రామమందిరానికి సర్వం సిద్ధం

సుమారు 6,000 మందికి ఆహ్వాలు న్యూఢిల్లీ : యావత్తు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిరం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. జనవరిలో...
- Advertisement -