ఒడిశా రైలు ప్రమాద కేసు ఘటనలో కీలక పరిణామం..
సాక్ష్యాలు నాశనం చేశారన్న అభియోగాలపై కేసు..
ఇప్పటికి గుర్తించని 42 మృతదేహాలు..
ఎయిమ్స్ మార్చురీలో భద్రపరిచినట్లు అధికారులు..
భారతీయ రైల్వే చరిత్రలో అత్యంత ఘోరప్రమాదాల్లో ఒడిశాలోని బహనాగ మూడు రైళ్ల ప్రమాదం ఒకటి. గత నెల 2న బహనాగ బజార్ రైల్వేస్టేషన్ సవిూపంలో మూడు రైళ్లు ఢీకొన్న విషయం తెలిసిందే....
రష్యా దళాలు ఇవాళ తెల్లవారుజామున డోనస్కీపై అటాక్ చేశాయి. ఆ దాడిలో ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడినట్లు ఉక్రెయిన్ సైన్యాధికారులు వెల్లడించారు. రాకెట్ దాడిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు డోనస్కీ మిలిటరీ అధికారి పావ్లో కిరిలెంకో తెలిపారు. డోనస్కీ, ఒడిసా నగరాల్లో భారీ నష్టం జరిగిందని, డజన్ల సంఖ్యలో ఇండ్లు ధ్వంసమైనట్లు కిరిలెంకో...
నేడు సీఎంగా ప్రమాణ చేయనున్న రేవంత్!
డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్కకి అవకాశం
ఆదివారం రాత్రి గవర్నర్ తమిళిసైని కలిసిన కాంగ్రెస్ నేతలు..
హైదరాబాద్ (ఆదాబ్ హైదరాబాద్) :...