Thursday, May 9, 2024

occupied

పార్కు మాయం..!

రూ.15 కోట్ల పార్కు స్థలం కబ్జా శ్రీ సాయి నిలయ వెల్ఫేర్‌ సొసైటీ ఫిర్యాదు చేసిన పట్టించుకోరా..? కబ్జా కోర్ల నుండి పార్కులను కాపాడేదెవరు..? పార్కు స్థలాన్ని కబ్జా నుంచి కాపాడాలని స్థానికుల డిమాండ్‌..! ప్రభుత్వ స్థలాలు మాయ మవుతున్నాయి. ఎక్కడ గజం స్థలం కనిపించినా కబ్జా చేసేస్తున్నా రు. వాటికి పట్టాలు, రిజిస్ట్రేషన్లు పుట్టిస్తున్నారు. తాజాగా మేడ్చ ల్‌...

సుమారు రూ. ఏడు కోట్ల విలువచేసే వెయ్యి గజాల స్కూల్‌ స్థలం కబ్జా

నిమ్మకు నీరెత్తినట్టున్న వ్యవహరిస్తున్నమున్సిపల్‌, మండల అధికారులు స్థానికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో పనులు నిలిపివేత ఆల్విన్‌కాలనీ ధరణినగర్‌ లో ఘటన, కబ్జా బాగోతంపై ఎన్నో అనుమానాలు కబ్జాలను నిరోధించి కబ్జాదారులకు తగిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌.. కూకట్‌పల్లి ఆల్విన్‌ కాలనీ డివిజన్‌ పరిధిలోని ధరణి నగర్‌ సర్వేనెంబర్‌ 336 లో సుమారు వేయిగజాల స్థలాన్ని...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -