Monday, April 29, 2024

nobel

రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌

లక్ష స్వీడిష్‌ క్రోనార్లు పెరిగిన నోబెల్‌ ప్రైజ్‌ మనీ మూడు విభాగాల్లో ఇప్పటి వరకూ బహమతుల ప్రకటన మౌంగి జీ బావెండి, లూయీస్‌ ఈ బ్రుస్‌, అలెక్సీ ఐ ఎకిమోవ్‌లకు నోబెల్‌.. భవిష్యత్తులో జరగబోయే క్వాంటమ్‌ కమ్యూనికేషన్‌ కోసం క్వాంటమ్‌ డాట్స్‌ కీలకమని వెల్లడి న్యూఢిల్లీ : రసాయశాస్త్రంలో ఇవాళ ఈ యేటి నోబెల్‌ బహుమతి విజేతలను ప్రకటించారు....

భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్

అమెరికా, జర్మనీ, స్వీడన్ శాస్త్రవేత్తలను వరించిన నోబెల్ వైద్య శాస్త్రంలో కరోనా టీకాపై పరిశోధనలకు అవార్డు ఫెర్రీ అగోస్తిని, ఫెరెన్స్ క్రౌజ్, అన్నె ఎల్ హ్యూలియర్‌లకు బహుమతి ప్రైజ్ 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్లకు పెంపు 2023 ఏడాదికి గాను భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి ముగ్గురిని వరించింది. భౌతికశాస్త్రంలో ఈ అవార్డును రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మంగళవారం...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -