ఏ పార్టీ మన పోరాటాన్ని గుర్తించి టిక్కెట్ ఇస్తామని ఆహ్వానించినా ప్రజలే అధిష్టానంగా, ప్రజల సమస్యలే ఎజెండాగా ముందుకు పోతున్న తాను ప్రజలు అందరితో చర్చించి వారి అభీష్టానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటానని.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సబ్బండ వర్గాల ప్రజల ఆత్మగౌరవమే ప్రధాన ఎజెండాగా ఎన్నికల బరిలో నిలబడి కొట్లాడాలని నిర్ణయించుకున్నానని ఎన్ఎంఆర్...
డిఫాల్ట్ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్ సప్లయ్ నిర్ణయం
2021-22 రబీ, ఖరీఫ్ సీజన్ల సీ.ఎం.ఆర్ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...