Monday, May 6, 2024

narsingi

బీ.ఆర్.ఎస్. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేపై కేసు..

నార్సింగి భూ వివాదంలో గుండు శ్రవణ్ ఫిర్యాదు.. ఈ ఘటన రాజకీయ ప్రాధాన్యత సంచరించుకుంది.. నార్సింగి పీఎస్ లో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఎమ్మెల్సీ దౌర్జన్యాన్ని అప్పుడే వెలుగులోకి తెచ్చిన ఆదాబ్.. హైదరాబాద్ : నార్సింగ్ అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఓ స్థలంపై కన్నేశారు. అక్రమంగా భూమిని కబ్జా చేసే ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో...

ఆమె చెప్పిందే రేటు.. లేదంటే వేటే..

అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ నార్సింగి మున్సిపాలిటీ.. షెట్లర్ కు ఓ రేటు.. ఫ్లోర్ కు మరో రేటు.. హై టెన్షన్ వైర్ల కింద అక్రమ షెడ్ల నిర్మాణం.. ఫిర్యాదు చేసినా పట్టించుకోకొని టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారిణి.. జిల్లా టాస్క్ ఫోర్స్ కు ఫిర్యాదు అంటూ దాటవేత.. కొన్సిల్ కి తలనొప్పిగా మారిన పావనీ రావు వ్యవహార శైలి.. కౌన్సిల్ తీర్మానం చేసి...

ప్రధాన్ కన్వెన్షన్ హాలుపై వేటు పడేనా..?

కన్వెన్షన్ హాలు యాజమాన్యం లక్షల్లో పన్ను ఎగవేత.. ఏటా రూ. 2 లక్షల 66 వేల 730 మాత్రమే చెల్లింపు.. శ్రీహిల్స్ లో అక్రమ నిర్మాణాలు ఆగేనా..? పత్తా లేని విజిలెన్స్ అధికారులు.. అక్రమాలపై ఎనలేని పోరాటం చేస్తున్న "ఆదాబ్ హైదరాబాద్ " దినపత్రిక.. నార్సింగి, 13 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :చేసేది అక్రమ నిర్మాణం.. అయినప్పటికీ పుర...

అక్రమంగా కేటాయించిన ఇంటి నెంబర్లు రద్దు..

కూల్చివేతలు కాలయాపన చేస్తున్న రెవెన్యూ, మున్సిపల్ అధికారులు.. అక్రమార్కులకు ఓ బడానేత అండ.. నార్సింగి, 13 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :"ఆదాబ్" ప్రచురించిన కథనాలకు స్పందించిన మున్సిపల్ అధికారులు ఇంటి నెంబర్లను రద్దు చేశారు.. రంగారెడ్డి జిల్లా, గండిపేట మండలం, నార్సింగి మున్సిపాలిటీలో 6 వార్డు సర్వే నెంబర్ 205/1లో రిటైర్డ్ ఆర్మీ సైనికులకు...

గౌలి దొడ్డిలో.. ” ప్రదాన్ కన్వెన్షన్ ” హాలుపై చర్యలేవి..?

ఎంపీ, ఎమ్మెల్యే లైతే కూల్చివేతలు చేపట్టారా..? స్పీకింగ్ ఆర్డర్ జారీ చేసిన టౌన్ ప్లానింగ్ అధికారులు.. కూల్చివేతలకు మీన మేషాలు లెక్కిస్తున్న వైనం.. నార్సింగి, 12 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :నార్సింగి మున్సిపాలిటీలో కొందరు అకృమార్కులు బరితెగించి మరీ అక్రమాలకు తెగబడుతున్నారు.. ఎమ్మెల్యే, ఎంపీలు వారి బంధులైతే అక్రమ నిర్మాణాలు చేపట్టి మున్సిపల్ ఖజానాకు పన్నుల...

భూగర్భ డ్రైనేజీకి శంఖుస్థాపన..

రూ. 20 లక్షల కేటాయింపు.. వివరాలు వెల్లడించిన 9 వార్డు కౌన్సిలర్ లక్ష్మి ప్రవళిక కిరణ్.. నార్సింగి, 09 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :నార్సింగి మున్సిపాలిటీలో 9 వార్డు మౌర్య టౌన్ షిప్ లో రూ. 20 లక్షల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ పనులకు ఆ వార్డు కౌన్సిలర్ లక్ష్మి ప్రవళిక కిరణ్ శుక్రవారం...
- Advertisement -

Latest News

జె ట్యాక్స్‌ చెల్లించాల్సిందే

డిప్యూటేషన్‌ పై వచ్చి వసూళ్ల దందా చేస్తున్న జనార్థన్‌ జీహెచ్‌ఎంసీలోని రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో కమీషన్లు కంపల్సరీ.! కాంట్రాక్టర్‌ లకు చుక్కలు చూపుతున్న ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ బిల్లులు రావాలంటే పర్సంటేజీ ఇచ్చుకోవాల్సిందే ఏడాదిగా...
- Advertisement -