Friday, April 26, 2024

భూగర్భ డ్రైనేజీకి శంఖుస్థాపన..

తప్పక చదవండి
  • రూ. 20 లక్షల కేటాయింపు..
  • వివరాలు వెల్లడించిన 9 వార్డు కౌన్సిలర్ లక్ష్మి ప్రవళిక కిరణ్..

నార్సింగి, 09 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
నార్సింగి మున్సిపాలిటీలో 9 వార్డు మౌర్య టౌన్ షిప్ లో రూ. 20 లక్షల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ పనులకు ఆ వార్డు కౌన్సిలర్ లక్ష్మి ప్రవళిక కిరణ్ శుక్రవారం నాడు శంఖుస్థాపన చేశారు.. అనంతరం ఆమె మాట్లాడుతూ.. 9 వ వార్డులో కోట్ల రూపాయల నిధులతో సి.సి. రోడ్లు, భూగర్భ డ్రైనేజీలు నిర్మించడంతో పాటు, తాగునీటి సమస్యలు లేకుండా చేశామన్నారు.. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో డ్రైనేజీ పనులు త్వరగా పూర్తి చేయాలని గుత్తేదారులను ఆదేశించారు.. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కిరణ్, మహేందర్, రామచందర్, పాస్టర్, రాజు తదితరులు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు