మంత్రి మల్లా రెడ్డిపై మండిపడ్డ బీజేపీ కౌన్సిలర్ హంసారాణి కృష్ణ గౌడ్
మేడ్చల్ : మేడ్చల్ నియోజకవర్గానికి రావాల్సిన నిధులను ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు నిధులను మళ్లించి అభివృద్ధి చేసినట్టుగా మేడ్చల్ నియోజకవర్గం ఎందుకు అభివృద్ధి చేయలేదని గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్ హంసారాని కృష్ణ గౌడ్ మంత్రి మల్లారెడ్డిపై...
ఆకాశానికి ఎత్తేసిన మంత్రి మల్లారెడ్డి..
హైదరాబాద్ : ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు అరెస్టును వై.సి.పీ. , బీజేపీ పార్టీలు ఆడుతున్న నాటకమంటూ బీ.ఆర్.ఎస్. మేడ్చల్ ఎమ్మెల్యే, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చేమకూర మల్లారెడ్డి అభివర్ణించారు.. 45 ఏళ్ల రాజకీయ అనుభవం, పెద్ద ఎత్తున 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబును తీసుకొనిపోయి...
రాష్ట్ర కార్మిక ఉపాధికల్పన శాఖ మంత్రి మల్లారెడ్డి
శామీర్పేట : గృహలక్ష్మీ పథకం పేదలకు వరంలాంటిదని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంగళవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మేడ్చల్ నియోజకవర్గానికి చెందిన 1200 మందికి గృహలక్ష్మీ పథకం రూ.3 లక్షల ఉత్తర్వుల కాపీలను అందచేశారు....
విమర్శల ఆరోపణ నిజమేనని ఒప్పుకున్న మంత్రి మల్లారెడ్డి..
ఆర్టీసీ విలీనం ఎన్నికల స్టంటేనంటూ వ్యాఖ్య
ఏదైనా అనుకోండన్న కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి
కార్మికులు సంతోషంగా ఉన్నారా? లేరా? చూడాలని సూచన
మైకు పట్టుకున్నారంటే చాలు డైలాగులతో అల్లాడిస్తుంటారు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. తాను నడిచొచ్చిన ప్రయాణాన్ని తనదైన మాటల్లో చెప్తూ.. అందరినీ ఆకర్షిస్తుంటారు. ఇదంతా...
కార్మిక ఉపాధి కల్పనాశాఖ మంత్రి మల్లారెడ్డిశామీర్పేట: తెలంగాణలో రాష్ట్ర సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం ప్రవేశ పెడుతున్న పథకాల మాదిరిగా దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలోనైనా సంక్షేమ పథకాలను ప్రవేశపెడితే నా మంత్రి పదవికి రాజీనమా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని కార్మిక ఉపాధి కల్పనాశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంగళవారం...
4వ వార్డు సమస్యలపై మంత్రిని నిలదీసిన గ్రామ ప్రజలు
మేడ్చల్ : బీసీ కమ్యూనిటీ హాలును ఏర్పాటు చేయాలి అగ్రకులాల భవనాలకు అధిక నిధులు వెచ్చించి, దళిత భవనాలకు తక్కువ నిధులు ఇస్తున్నారని మంత్రి మల్లారెడ్డిని నిలదీసిన ఎమ్మార్పీఎస్ మేడ్చల్ మండల అధ్యక్షుడు పరుశురాం మాదిగ, మంగళవారం మేడ్చల్ మున్సిపాలిటీ లో వివిధ అభివృద్ధి పనులను...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...