భారత క్రికెటర్ మయాంక్ అగర్వాల్ఢిల్లీకి వెళ్లే విమానంలో అస్వస్థతకు గురికాగా.. అగర్తలలోని ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీకి వెళ్లే విమానం టేకాఫ్ కాకముందే క్రికెటర్ అనారోగ్యానికి గురికావడంతో విమానాశ్రయం నుంచి ఆసుపత్రికి తరలించారు. మయాంక్ అగర్వాల్ విమానంలో కూర్చున్న తర్వాత అతని గొంతులో అసౌకర్యంగా ఉందని ఫిర్యాదు చేశాడు. త్రిపుర రాజధాని అగర్తలలో సమీపంలోని ఆసుపత్రికి...
డిఫాల్ట్ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్ సప్లయ్ నిర్ణయం
2021-22 రబీ, ఖరీఫ్ సీజన్ల సీ.ఎం.ఆర్ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...