Wednesday, May 15, 2024

mallikarjuna swamy

మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు సీఎం కు ఆహ్వానం

ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిని కలిసి ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించిన ఆలయ కమిటీ

భూమండలానికి నాభి కేంద్రం శ్రీశైల మహాక్షేత్రం..

యుగయుగాలుగా ప్రసిద్ధి చెందిన శ్రీశైల మహాక్షేత్రం.. భూమండలానికి నాభిస్థానంగా ప్రసిద్ధి చెందిందని ఏపీ డిప్యూటీ సీఎం, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. శ్రీశైలంలోని అన్న ప్రసాద వితరణ భవన్‌లోని కమాండ్ కంట్రోల్ రూంలో ‘శ్రీశైల క్షేత్ర వైభవం’పై మూడు రోజులపాటు జరిగే జాతీయ సదస్సును ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కొట్టు...

శ్రీశైలంలో వైభవంగా సహస్ర ఘటాభిషేకం..

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయంలో మల్లికార్జున స్వామివారికి సహస్ర ఘటాభిషేకం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. సహస్ర ఘటాభిషేకంలో భాగంగా ఆలయంలో అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఘటాభిషేక పూజలో ఆంధ్రప్రదేశ్‌ మంత్రి కొట్టు సత్యనారాయణ, దేవాదాయశాఖ కమిషనర్ సత్యనారాయణ పాల్గొన్నారు. పాతాళగంగ నుంచి పవిత్ర జలాలను తీసుకువచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు....

శ్రీశైలంలో కుమారస్వామికి విశేష పూజలు..

29న మల్లిఖార్జున స్వామికి సహస్రఘటాభిషేకం! లోక కల్యాణం కోసం షష్టి సందర్భంగా శ్రీశైలం దేవస్థానం పరిధిలో శనివారం ఉదయం శ్రీ సుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి)కి విశేష పూజలు నిర్వహించారు. ప్రతిమంగళవారం, కృతికా న‌క్షత్రం, షష్టి తిథి రోజుల్లో శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి విశేష అభిషేకం, పూజాధికాలు దేవస్థానం అర్చకులు, పండితులు నిర్వహిస్తారు. కుమార స్వామికి పూజలు జరుపడంతో...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -