Tuesday, May 14, 2024

lokhsabha

లోక్‌సభ భద్రతా వైఫల్యం

కీలక నిందితుడు లలిత్‌ ఝూ లొంగుబాటు న్యూఢిల్లీ : లోక్‌సభలో భద్రతా వైఫల్య ఘటనలో ఆరో వ్యక్తి, కీలక నిందితుడు అయిన లలిత్‌ ఝూ లొంగిపోయినట్లు ఢిల్లీ పోలీసులు శుక్రవారం తెలిపారు. అతనికి కోర్టు ఏడు రోజుల పోలీస్‌ కస్టడీ విధించినట్లు ప్రకటించారు. గురువారం రాత్రి లలిత్‌ లంగిపోయాడని, అతనిని 15 రోజుల పాటు...

‘ఇండియా’ కూటమికి రాహుల్‌ నామినేట్‌.. ?

2024 లోక్‌సభ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే ప్రధానిగా ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుడు శశి థరూర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేదా, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని...

మహిళా బిల్లుకు రాజముద్ర..

ఆమోదించిన రాష్ట్రపతి ఇది చారిత్రాత్మకం అంటున్నవిశ్లేషకులు.. జండర్‌ న్యాయం కోసం మన కాలంలోని అత్యంత పరివర్తనాత్మక విప్లవం : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము న్యూ ఢిల్లీ : మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ల బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర పడింది. ఇప్పటికే లోక్‌సభ, రాజ్యసభల ఆమోదం పొందిన నారీ శక్తి వందన్‌ చట్టం బిల్లును...

కీలక నిర్ణయాలు తీసుకున్న ఇండియా కూటమి..

13 మందితో కేంద్ర సమన్వయ కమిటీ ఏర్పాటు.. లోక్ సభ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చెయ్యాలని నిర్ణయం.. బీజేపీ ప్రభుత్వానికి వణుకు పుడుతోందన్న ఖర్గే.. ''ఒక దేశం..ఒకేసారి ఎన్నికల'' పై మండిపడ్డ కూటమి.. కపిల్ సిబాల్ ఎంట్రీతో ఖంగుతిన్న నేతలు.. ఇస్రోను అభినందిస్తూ తీర్మానం చేసిన సమావేశం.. ముంబై : ప్రతిపక్ష ఇండియా కూటమి ముంబై సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంది. 13...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -