ఇక్కడి నుంచి పోటీ చేయించాలనే ఒత్తిడి
తెలంగాణలో సోనియా కోసం ఎదురుచూపు
బెంగళూరు : త్వరలో జరిగే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత ప్రియాంక గాంధీ రాష్ట్రం నుంచి పోటీ చేస్తారని గత రెండురోజులుగా చర్చ జరుగుతోంది. ఢిల్లీ నుంచి బెంగళూరు దాకా ఇదే హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే తెలంగాణ నుంచి సోనియాను పోటీ...
అన్ని స్థానాల్లో గెలిచేలా వ్యూహరచన
ఆరు గ్యారెంటీలు పక్కా అమలు
ఇందుకోసం గ్రామ కమిటీల ఏర్పాటు
లోక్సభ ఎన్నికల్లో వ్యూహంపై విస్తృతంగా చర్చ
పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో పలు నిర్ణయాలు
రేవంత్రెడ్డి నేతృత్వంలో గాంధీభవన్లో భేటీ
హాజరైన పార్టీ నూతన ఇంచర్జ్ దీపాదాస్ మున్షీ
నేడు ఢల్లీికి వెళ్ళనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
లోక్సభ ఎన్నికలపై కీలక సమావేశం
దిశానిర్దేశం చేయనున్న ఏఐసీసీ
హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్...
నిరాధా వార్తలు ప్రచారం చేయొద్దన్న తమిళసై
హైదరాబాద్ : తెలంగాణ గవర్నర్గా తాను సంతోషంగా ఉన్నానని గవర్నర్గా రాజీనామా చేసున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని తమిళిసై సౌందర్ రాజన్ స్పష్టం చేశారు. నిరాధారమైన వార్తలను ప్రచారం చేయొద్దు అని గవర్నర్ హెచ్చరించారు. ఏదైనా నిర్ణయం ఉంటే అన్ని విషయాలు తెలియజేస్తానని? రాజకీయాలు అనేవి తన కుటుంబ...
లోక్ సభ ఎన్నికల్లో తమిళిసై పోటీ..?
ప్రస్తుతం తెలంగాణ, పాండిచ్చేరి గవర్నర్గా..
గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో అవమానాలు
అయినా దీటుగా ఎదుర్కొన్న ఆమె ధైర్యం
బీజేపీ పార్టీ ఓకే అంటే తమిళనాడు నుండి పోటీ
నేడు కేంద్ర హోం మంత్రితో సమావేశం
ఎన్నికల వేళ హోం శాఖ సంచలన నిర్ణయం..
తెలంగాణలో అడ్మినిస్ట్రేషన్ మారబోతోందా..? త్వరలోనే తెలంగాణకు కొత్త గవర్నర్ రాబోతున్నారా..?...
పోటీచేసే స్థానాలు ముందే ప్రకటించిన శివసేన..
అయోమయంలో కూటమి నేతలు
న్యూఢిల్లీ (ఆదాబ్ హైదరాబాద్) : లోక్సభ ఎన్నికల్లో సీట్ల పంకకాల అంశం ’ఇండియా’ కూటమికి మఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి తలనొప్పి కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో భాగస్వామ్య పార్టీలతో పొత్తుల వ్యవహారం ఇంకా మంతనాల స్థాయిలోనే ఉండగానే మహారాష్ట్రలోని ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని శివసేన...
అభ్యర్థి ఎంపికలో కాంగ్రెస్ పార్టీ తప్పటడుగు వేసిందా
గులాబీని కాసాని వికసింపగలడంటున్న ప్రజలు
మా సేవా కార్యక్రమాలే గెలిపిస్తాయంటూ వీరేష్ ధీమా
సామాజిక న్యాయం కోసమే గెలిపించండంటున్న కొండా
ఆస్తులు కాపాడుకోవడం...