Friday, May 10, 2024

Lakshminarasimhaswamy

లక్ష్మీన‌ర‌సింహ‌స్వామిని ద‌ర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

యాద‌గిరిగుట్ట లక్ష్మీన‌ర‌సింహ‌స్వామి దేవాల‌యాన్ని స‌తీస‌మేతంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ద‌ర్శించుకున్నారు. ముఖ్య‌మంత్రి దంప‌తుల‌కు పూర్ణ‌కుంభంతో ఆల‌య అర్చ‌కులు స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆల‌యంలో ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి, ప్ర‌భు‌త్వం త‌ర‌ఫున స్వామివారికి ప‌ట్టువ‌స్త్రాలు, అమ్మ‌వారికి ముత్యాల తలంబ్రాలు స‌మ‌ర్పించారు. ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌, ఉత్త‌మ్ కుమార్...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -