Thursday, May 16, 2024

laddu prasadam

తిరుమలలో ఘనంగా శ్రీవారి చక్రస్నానం..

ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. తిరుమల : తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు శ్రీవారి పుష్కరిలో చక్రస్నానం వైభవంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి, స్వామి ప్రతినిధి చక్రత్తాళ్వార్‌కు అర్చకులు స్నపన తిరుమంజనం, అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత భక్తులు శ్రీవారి పుష్కరిణిలో స్నానాలు ఆచరించారు. చక్రస్నానం...

పటాన్చెరు లో మూడవసారి ఘనంగా గౌతంనగర్ విఘ్నేశ్వర స్వామి లడ్డూ వేలంపాట శోభాయాత్ర..

మొదటి లడ్డు రూ. 10,001.. ఈ సంవత్సరం 4 లడ్డూలువేలం పాటలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.. వివరాలు తెలిపిన బీజేపీ జిల్లా మహిళ మోర్చా నేత సుజాత.. పటాన్చెరు: పటాన్చెరు పట్టణంలోని గౌతంనగర్ కాలనీలోని వినాయక మండపాల వద్ద విఘ్నశ్వర స్వామికి సోమవరం నాడు బీజేపీ జిల్లా మహిళా మోర్చా ప్రదాన కార్యదర్శి కొల్లోల సుజాత,...

ఖైరతాబాద్ లడ్డూ ఈసారి ప్రత్యేకం..

63 కిలోల పూర్తి సేంద్రీయ లడ్డు.. పలు ప్రత్యేకతలు కలిగిన లడ్డు.. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానంసంపాదించిన ఘనత సాధించిన లడ్డు.. ( ఖైరతాబాద్ “గణనాధునికి 63 కిలోల లడ్డూని పూర్తి సేంద్రియ పద్ధతిలో సమర్పించనున్నారు స్వామి భక్తుడు, సామాజికవేత్త శివన్న ) హైదరాబాద్ : ఖైరతాబాద్ గణేషుడంటే ఇరు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యావత్ భారత...

జూలై నెలలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలు..

తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై నెలలో జరగనున్న ఉత్సవాల వివరాలను టీటీడీ అధికారులు వెల్లడించారు. జూలై 1న శని త్రయోదశి, జూలై 3న ఆషాఢ పూర్ణిమ, వ్యాస పూజ, గురు పూర్ణిమ వేడుకలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. 13న సర్వ ఏకాదశి, 15న శని త్రయోదశి, 17న శ్రీవారి ఆణివార ఆస్థానం, 22న ఆండాళ్ తిరువాడిపురం...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -