జమ్మూ కశ్మీర్లో ని కిష్త్వార్ లో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కార్మికులతో వెళ్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డంగుదురు పవర్ ప్రాజెక్ట్ కు చెందిన 10 మంది కార్మికులు క్రూజర్ వాహనంలో...