జవాన్ల ట్రక్కులు లక్ష్యంగా కాల్పులు
కాల్పుల్లో ముగ్గురు జవాన్ల మృతి
న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్లో జవాన్లు వెళ్తున్న ఆర్మీ ట్రక్కులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందగా, మరో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఫూంచ్ జిల్లాలోని బూప్లియాజ్ ఏరియాలో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న పక్కా సమాచారంతో నిన్న రాత్రి...