Saturday, December 2, 2023

IPS

పలువురు పోలీసు అధికారుల బదిలీ

హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో సీఈసీ చర్యలు పోలీసు అధికారుల బదిలీకి ఆదేశాలు జారీ హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎన్నికల కమిషన్‌ నిశితంగా పరిశీలిస్తోంది. రాజకీయ పార్టీలకు ఎవరైనా అధికారులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారే ఫిర్యాదులు రాగానే సీఈసీ స్పందిస్తోంది. దర్యాప్తు చేసిన తర్వాత ఆరోపణలు నిజమని తేలితే సదరు అధికారులపై చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే...

మళ్ళీ బదిలీ వేటు..

కలెక్టర్ గోపి, పోలీస్ కమిషనర్ సుబ్బరాయుడును ట్రాన్స్ ఫర్ చేస్తూ ఈసీ ఆదేశాలు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరో నెల రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పటికప్పుడు కొరడా ఝుళిపిస్తున్న ఈసీ.. హైదరాబాద్ : మరో నెల రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో… కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది. కరీంనగర్...

ఐపీఎస్‌లకు పోస్టింగ్స్‌

ఎన్నికల వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం మరో అధికారిపై ఈసీ బదిలీ వేటు టాస్క్‌ ఫోర్స్‌ ఓఎస్డీని ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ ఆదేశాలు హైదరాబాద్‌: రాష్ట్రంలో పలువురు ఐపీఎస్‌ అధికారులకు పోస్టింగ్స్‌ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల షెడ్యూల్‌ విడులైన తర్వాత పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది....

బదిలీల వేటు..

ప్రక్షాళనల దిశగా చర్యలు తీసుకుంటున్న సిఈసీ.. తెలంగాణలో ఐఏఎస్, ఐపీఎస్‌ ల బదిలీలు.. 13 మంది ఎస్పీలు, కమిషనర్లకు స్థానచలనం.. ప్రతిపక్షాల ఫిర్యాదులతో సంచలన నిర్ణయం తీసుకున్న ఈసీ.. హైదరాబాద్ : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తరుణంలో పలువురు కలెక్టర్లు, ఎస్పీలపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. అయితే.. ఈసారి ఎన్నికలు పోయినసారి మాదిరిగా ఉండబోవన్న విషయం స్పష్టంగా...

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు..

అధికారులు ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలి.. సూచించిన రాచకొండ సీపీ డిఎస్ చౌహాన్, ఐపిఎస్.. హైదరాబాద్ : రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాచకొండ సీపీ డిఎస్ చౌహాన్ ఐపిఎస్ పోలీసు సిబ్బందితో బుధవారం రోజు ఉప్పల్ ట్రాఫిక్ డీసీపీ ఆఫీస్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం సీపీ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ...

యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండండి : కోటి రెడ్డి ఐపిఎస్‌

బంగారు జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకోవద్దు ఎక్కడైనా మత్తు పదార్థాల అమ్ముతున్నట్టు అనుమానం వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి ప్రజల్ని కోరిన జిల్లా ఎస్పీ ఎన్‌.కోటి రెడ్డి ఐపిఎస్‌వికారాబాద్‌ జిల్లా: జిల్లాలోని యువకులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తమ లక్ష్యాల కొరకు శ్రమించాలని జిల్లా ఎస్పీ కోటి రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఎస్పీ ఒక ప్రకటనలో...

ముగ్గురు ఐపీఎస్ లకు డీజీలుగా పదోన్నతి..

ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం.. సాధారణంగా 5గురు పోలీస్ ఉన్నతాధికారులు డీజీలుగా ఉంటారు.. ఖాళీగా ఉన్న డీజీ పోస్టులకు ముగ్గురికి హోదా కల్పిస్తూ ఆర్డర్స్.. రాష్ట్రంలోని ఐపీఏస్ ఆఫీస‌ర్లు సీవీ ఆనంద్, జితేంద‌ర్, రాజీవ్ ర‌త‌న్‌కు డీజీలుగా ప‌దోన్న‌తి క‌ల్పిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. సీవీ ఆనంద్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్ సీపీగా కొన‌సాగుతున్నారు. రాజీవ్ ర‌త‌న్...

డైనమిక్ అధికారులకు పోస్టింగులు దక్కేనా..?

పోలీసు పోస్టింగుల్లో ఎమ్మెల్యేల జోక్యం ఏంటీ.. ? అడిగినంత ముడుపులు ముట్టజెప్పితేనే అనుకున్నచోట పోస్టింగ్ సీఐ పోస్టుకు రూ. 20 లక్షలు, ఏసీపీ పోస్టుకు రూ. 30 లక్షల పైమాటే అంగూటి నాయకుల కనుసన్నల్లోనే పోలీసు బెర్తుల ఖరార్ నిజాయితీపరులకి దక్కని పోస్టింగ్ లు.. నేతల చేష్టలతో బ్రష్టుపట్టిన పోలీసు వ్యవస్థ రాజకీయ పైరవీ లేకుండా ఐపీఎస్, ఐజీలు, అడిషనల్ డీజీలకు దక్కని...

ఐజీ ఆపై స్థాయి పోలీసు అధికారుల పోస్టింగ్ లు మారేనా..?

ఎన్నికలు సమీపిస్తున్న వేళ..సీఎం నిర్ణయం తీసుకుంటే మేలు సమర్థవంతులు లూప్ లైన్లలో..ప్రజలు గుర్తించలేనోళ్లు పోస్టింగుల్లో కులాలు, రాజకీయ అవసరాల కోణంలోనే నియామకం చేస్తే సమాజంలో వ్యతిరేకతే ప్రజలతో పోలీసులు కలిసి పనిచేస్తేనే..ప్రభుత్వంపై మరింత నమ్మకం సిఫారసు లేఖల సంస్కృతితో నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతలపై అసంతృప్తి అన్ని కోణాల్లో సీఎం నిర్ణయం తీసుకోవాల్సిందేనని ప్రజల నుంచి డిమాండ్ పోలీసులు అంటే ప్రజల్లో ఒక...

తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ డీజీ గా కమలాసన్ రెడ్డి ఐపీఎస్..

సిన్సియర్ అధికారిగా పేరు పొందిన అధికారి.. ఎక్కడ బాధ్యతలు నిర్వహించినా చిత్తశుద్ధితో చేస్తారు.. పోలీస్ డిపార్ట్మెంట్ గర్వంగా చెప్పుకునే పేరు ఆయనది.. ఇక డ్రగ్స్ మాఫియా భరతం పడతాడని నమ్మకంతో ప్రజలు.. ఆయన సిన్సియారిటీకి సెల్యూట్ చేయాల్సిందే.. ఒక ఐపీఎస్ అధికారిగా ఎక్కడ బాధ్యతలు నిర్వహించినా చిత్తశుద్ధితో పనిచేస్తారు.. ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా డ్యూటీలో నిమగ్నమైపోవడం ఆయనకు జన్మతహా వచ్చిన...
- Advertisement -

Latest News

అన్నిరంగాల్లో యూపి అగ్రగామి

డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో దూకుడు అసెంబ్లీలో వెల్లడించిన సిఎం యోగి లక్నో : ఉత్తరప్రదేశ్‌ అన్నిరంగాల్లో అభివృద్ది పథంలో నడుస్తోందని సిఎం యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. డబుల్‌ ఇంజన్‌...
- Advertisement -