మణిపూర్ లో ఏం జరుగుతుందనే దానిపై పట్టింపు లేదు..
తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ
న్యూ ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ మణిపూర్ హింసాకాండ కన్నా ఇజ్రాయిల్ -హమాస్ యుద్ధంపైనే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారంటూ కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. మిజోరాంలో వచ్చే నెల ఎన్నికలు ఉండటంతో...