Friday, April 19, 2024

health

ఈఎస్‌ఐలో టెలిమెడిసిన్‌ స్కాం

దేవికారాణిపై ఏసీబీ కేసు తెలకుండానే 20 కోట్లకు ఎసరు..? అప్పట్లో టెలిమెడిసిన్‌ బిల్లులు రిలీజ్‌ చేయలేదని అరెస్ట్‌ కాలేదు ఇప్పుడు డబ్బులు విడుదల కోసం మాజీ ఎంపీ వినోద్‌, ఆఫీసర్‌ భూపాల్‌ రెడ్డి ఒత్తిళ్లు ? రూ.100 ఖర్చుకు 600 దోపిడి ఎలాంటి టెండర్స్‌ లేకుండానే పనుల అప్పగింత ఇలాంటి కేసులోనే ఏపీ మాజీ మంత్రి అచ్చెంనాయుడు అరెస్ట్‌ తెలంగాణలో నానో రే...

అత్యవసర వైద్యం.. అందనంత దూరం..

మండలానికి 108అంబులెన్సు ఏది..? అత్యవసర వైద్యం అందక జనం ఇక్కట్లు 20 కిలోమీటర్ల దూరంలో 108 సౌకర్యం.. తక్షణమే అంబులెన్స్‌ ఏర్పాటు చేయండి.. డిమాండ్ చేసిన దౌల్తాబాద్ ఎంపీటీసీ, మంజుల దస్తప్ప .. రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు, అకస్మాత్తుగా గుండెనొప్పో, మరే ఇతర అనారోగ్య కారణాలు ఎదురై అత్యవసర వైద్యం అవసరమైన పరిస్థితుల్లో గుర్తొచ్చేది కుయ్‌..కుయ్‌ అంటూ వచ్చే వాహనం 108....

బ్రేకింగ్ న్యూస్

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గారితో నకిరేకల్ నియోజకవర్గం కేతేపల్లి పాదయాత్ర శిబిరం వద్ద భేటీ అయిన ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వడదెబ్బ కారణంగా రెండు రోజులుగా అస్వస్థతకు గురైన భట్టి విక్రమార్క గారిని ఈ సందర్భంగా పరామర్శించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. భట్టి విక్రమార్క గారిని ఆయన ఆరోగ్య పరిస్థితి...

ఆరోగ్యమే మన ఇంటి సౌభాగ్యం..

ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా ముందుకు పోదాం రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు భాగంగా వైద్య ఆరోగ్య డాక్టర్లకు,ఆశా వర్కర్లకు ఏ.ఎన్.ఎం. లకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రభుత్వ విప్,అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ గువ్వల బాలరాజు.. హైదరాబాద్, అచ్చంపేట పట్టణం శ్యామ్స్ ఫంక్షన్ హాల్ లో జరిగిన వైద్య ఆరోగ్య దశాబ్ది ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు డాక్టర్ గువ్వల...

మహిళల సంపూర్ణ ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం..

కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆరోగ్య తెలంగాణే ద్యేయంగా పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఏ రాష్ట్రంలో లేనివిధంగా వైద్య రంగానికి రాష్ట్ర బడ్జెట్ లో 4-1/2 శాతం నిధులు కేటాయించి, వైద్య రంగంలో అనేక మార్పులు తెచ్చి దేశంలోనే రాష్ట్రాన్ని నంబర్ 1రాష్ట్రంగా రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ తీర్చిదిద్దారని...

డెంగ్యూ వ్యాధి నివారణ పట్ల అవగాహన అవసరం

16 మే “జాతీయ డెంగ్యూ నివారణ దినం” సందర్భంగా అత్యంత ప్రమాదకర డెంగ్యూ వ్యాధి పట్ల సంపూర్ణ అవగాహన, వ్యాధి నివారణ పట్ల పరిజ్ఞానం, వ్యాధి చికిత్స మార్గాలు లాంటి అంశాలను సామాన్య ప్రజలకు అవగాహన కలిగించాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ నేతృత్వంలో ప్రతి ఏట 16 మే...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -