160 మంది మృతి, 300 కుపైగా గాయాలు
సాయుధ మూకల అరాచక దాడులతో వణికిపోతున్న నైజీరియాలో మరో దారుణం వెలుగుచూసింది. ఆయుధాలతో బంధిపోట్లు గ్రామాలపై విరుచుకుపడ్డారు. కనిపించిన వారిని కాల్చిపడేశారు. పలు గ్రామాల్లో బంధిపోట్లు నరమేధం సృష్టించారు. గ్రామాలపై దాడులు చేస్తున్న బంధిపోట్ల కాల్పుల్లో ఇప్పటివరకు మొత్తం 160 మంది మృత్యువాత పడినట్లు స్థానిక ప్రభుత్వం...
డిఫాల్ట్ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్ సప్లయ్ నిర్ణయం
2021-22 రబీ, ఖరీఫ్ సీజన్ల సీ.ఎం.ఆర్ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...