Wednesday, May 15, 2024

Government school

బడి బయట ఉన్న విద్యార్థులపై సర్వే నిర్వహించిన సీఆర్పీలు

ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు మంచి భవిష్యత్‌ : సీఆర్పీ కోల్కనూరి రాజు సంగెం : మండలంలోని నార్ల వాయి బాలునాయక్‌ తండా గ్రామాలలో సీఆర్పీ కోల్కనూరి రాజు ఆధ్వర్యంలో బడి బయట ఉన్న విద్యార్థులపై సర్వే నిర్వహిం చారు.ఈ సర్వేలో సీఆర్పీ రాజు గ్రామాలలో బడి బయట లాంగ్‌ ఆబ్సెంట్‌ గా ఉన్నటువంటి విద్యార్థులను గుర్తించి...

బస్సుల్లో మాకు ఫ్రీ జర్నీ వద్దు

మేం టికెట్ తీసుకునే ప్రయాణిస్తాం.. మహిళా ఉపాధ్యాయులు తీర్మానం ఎం.వెంకటాయపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల టీచర్ల నిర్ణయం ఉచిత సౌకర్యాన్ని పేదలు, వృద్ధులకు, కాలేజీ పిల్లలకు వదిలేయాలని నిర్ణయం తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ సౌకర్యం కల్పించింది. మహాలక్ష్మీ పథకం కింద మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లకు ఉచిత ప్రయాణ సౌకర్యం...

బీఆర్‌ఎస్‌ హయాంలో ఆర్భాటంగా ప్రారంభించిన మన ఊరు మనబడి పనులు..

బిల్లులు రాక నిలిచిపోయిన పనులు… ఇబ్బందుల్లో కాంట్రాక్టర్లు..! మిర్యాలగూడ : కార్పొరేట్‌ స్థాయికి దీటుగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సౌకర్యాలతో ఉండాలనే లక్ష్యంతో గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం మన ఊరు మన బడి ద్వారా కోట్లాది రూపాయలు నిధులు మంజూరు చేస్తున్నట్లు పలు ప్రభుత్వ పాఠశాలను మొదటి విడతగా అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే....

రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు అర్హత సాధించిన చింతపట్ల విద్యార్థులు

వర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు ఇబ్రహీంపట్నం : యాచారం మండలంలోని చింతపట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు (అమ్మాయిలు) రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు అర్హత సాధించారని ఆ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు మహమ్మద్ సాబేర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వికారాబాద్ జిల్లాలోని శివారెడ్డి పేట్ లో జరిగిన 67 వ స్కూల్ గేమ్స్...

దారి కాచి.. దారుణం..

కత్తులతో నరికి ప్రభుత్వ ఉపాధ్యాయుడి హత్య.. ఈ హత్యకు ఆస్తి తగాదాలే కారణమా..? పలు కోణాలలో విచారిస్తున్న పోలీసులు.. కూసుమంచి :నాయకన్ గూడేనికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు వెంకటాచారి (53) ని గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేసిన సంఘటన బుధవారం ఖమ్మం జిల్లా, కూసుమంచి మండలం, ఈశ్వర మాదారం గ్రామపంచాయతీలోని శివారు గ్రామమైన మందడి నరసయ్య...

ఉపాధ్యాయుల హాజరుపై నజర్ ఏది..?

చెన్నారెడ్డి నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నది ఇద్దరు టీచర్లు ఇష్టం వచ్చినప్పుడల్లా డుమ్మాలు కొడుతున్న వైనం.. ఎప్పుడంటే అప్పుడు పాఠశాలను మూసివేసే టీచర్లపై చర్యలు తీసుకోవాలి.. హన్మకొండ : తరచూ విధులకు డుమ్మా కొడుతున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని వరంగల్ డాక్టర్స్ కాలనీ చెన్న రెడ్డి నగర్ వాసులు పలువురు మీడియా దృష్టికి తీసుకొచ్చారు. చెన్నా రెడ్డి నగర్...

ఆదాబ్‌ హైదరాబాద్‌ కథనానికి స్పందన

విద్యార్థులకు తప్పని తిప్పలు’’ కథనానికి స్పందించిన అధికారులు.. నేటి నుంచి పాఠశాల సమయానికి విద్యార్థులకు అందుబాటులోకి రానున్న బస్సులు ఆ ఏరియాలో బస్సులు నడుపుతామన్న డీఎం..ఇబ్రహీంపట్నం : ఆదిభట్ల మున్సిపాలిటీ , యాచారం మండలం ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు ఆర్టీసీ బస్సు సమస్యలు తీరాయి. ఇబ్రహీంపట్నం డిపో నుంచి వందలాది బస్సులు వివిధ ప్రాంతాలకు వెళ్తున్న...

అనాజీపురం ప్రభుత్వ పాఠశాలలో మన ఊరు మనబడి కార్యక్రమం..

హైదరాబాద్, తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా భువనగిరి మండలం, అనాజీ పురం ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మన ఊరు మన బడి ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైయ్యారు ఎమ్మెల్యే ఫైళ్ళ శేఖర్ రెడ్డి, సర్పంచ్ ఎదునురి ప్రేమలత మల్లేశం, ఎంపిటిసి గునుగంట్ల కల్పన శ్రీనివాస్ గౌడ్, జిల్లా కలెక్టర్ పమేలా సత్పథి, అడిషనల్ కలెక్టర్ దీపక్...

ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయాలి..

ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులను కల్పించాలి. ఏబీవీపీ కోఠి జిల్లా కన్వీనర్ సభావట్.కళ్యాణ్ హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తూ పేద విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని, ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయాలని ఏబీవీపీ కోఠి జిల్లా కన్వీనర్ సభావట్ కళ్యాణ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -