ప్రమాదంలో పాదచారి దుర్మరణం
హైదరాబాద్ : చైతన్యపురిలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో యువకుల కారు నడపడంతో జరిగిన ప్రమాదంలో ఒక పాదాచారుడు మృతి చెందాడు. అలాగే కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు యువకులకు తీవ్రగాయాలయ్యాయి. యువకులంతా కలిసి ఓ బర్త్డే పార్టీకి వెళ్లి వస్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. నలుగురిని...
ప్రజారోగ్యం పడకెక్కేసింది..
మెడికల్ మాఫియా రెచ్చిపోతోంది..
ఆర్.ఎం.పీ.లు మొదలుకుని, కార్పొరేట్డాక్టర్ల వరకు మెడికల్ మాఫియాలో భాగస్వాములే..
నియంత్రించడానికి ఎందుకు వెనుకంజ వేస్తున్నారు..
ప్రభుత్వ పెద్దలే మెడికల్ మాఫియాతోఅంటకాగుతున్నారా..?
కాలుష్య నివారణలో ప్రభుత్వాలు ఫెయిల్యూర్..
బాధ్యతలు మరుస్తున్న బాధ్యతగల ప్రభుత్వ సంస్థలు..
అక్రమ సంపాదనే ధ్యేయంగా..బయోవార్ కు తెరతీస్తున్నారా..?
భవిష్యత్తులో జరుగబోయే అనర్ధాలనుఎవరు ఎదుర్కొంటారు..?
మెడికల్ మాఫియా.. కాలుష్య భూతం.. ప్రభుత్వాల నిర్లక్ష్యం.. అవినీతి అధికారుల పాపం.. వెరసి...
సికింద్రాబాద్ : ప్రభుత్వం జీతాలను తగ్గిస్తూ జీవో విడుదల చేయడం పట్ల గాంధీ హాస్పిటల్ లోని ఔట్సోర్సింగ్ నర్సులు ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తమ విధులను బహిష్కరించి ఆదివారం ఆసుపత్రిలో ధర్నాకు దిగారు. ఈ సంద ర్భంగా పలువురు నర్సులు మాట్లాడుతూ తగ్గించిన జీతాలను తక్షణమే పెంచాలని డిమాండ్ చేశారు....
డిఫాల్ట్ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్ సప్లయ్ నిర్ణయం
2021-22 రబీ, ఖరీఫ్ సీజన్ల సీ.ఎం.ఆర్ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...