Saturday, July 27, 2024

floods

భారీ వర్షాల నేపథ్యంలో జిహెచ్ఎంసి అధికారులను అప్రమత్తం చేసిన నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి.

లోతట్టు ప్రాంతాల్లో డి ఆర్ ఎఫ్ టీం లు అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు. శిధిలావస్థలో ఉన్న భవనాలలో ఉన్న వారిని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశం. అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న చోట ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. అవసరం అయితేనే బయటకు వెళ్లాలని నగర వాసులకు విజ్ఞప్తి.

భద్రాచలంలో ప్రమాద హెచ్చరిక..

వరద నీటితో పొంగి పొర్లుతున్న గోదావరి.. అప్రమత్తమైన అధికారులు..ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీటితో గోదావరి నదికి వరద పోటెత్తింది. ఈ క్రమంలో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతున్నది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. జూలై 20 మధ్యాహ్నం 3గం. సమయంలో నీటిమట్టం 43 చేరుకుంది. ఈ క్రమంలో...

ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న యమునా నది..

కేజ్రీవాల్‌ ఇంటిని ముంచిన వరదద నీరు.. వరద ప్రాంతాలను వీడి వెళ్లాలని ఆదేశాలు.. వజీరాబాద్‌ వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ మూసివేత.. విద్యా సంస్థలకు సెలవుల ప్రకటన.. రంగంలోకి దిగిన ఎన్టీఆర్‌ఎఫ్‌ బృందాలు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్న యమునా నది మరింతగా ఉప్పొంగింది. ఫలితంగా రోడ్లు, ఇళ్లు వరదనీటిలో చిక్కుకున్నాయి. నీటిని కిందికి విడిచిపెడుతున్నా ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా పరిస్థితిలో...

స్పెయిన్ లో వరద బీభత్సం..

యూరప్ దేశం స్పెయిన్ ను భారీ వర్షాలు ముంచెత్తాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరదలు సంభవించాయి. స్పెయిన్ ఈశాన్య ప్రాంతంలోని జరాగోజా నగరంలో వరద బీభత్సం సృష్టించింది. అకస్మాత్తుగా వరద పోటెత్తడంతో వాహనదారులు తమ వాహనాల్లోనే చిక్కుకుపోయారు. ఎటూ కదల్లేక నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోయారు. వాహనాలు సైతం కొట్టుకుపోయాయి. కొందరు...

పిడుగులు…జాగ్రత్తలు….

రావడం కొంచెం ఆలస్యమైనా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వానలు రానే వచ్చాయి. ఆకాశం మేఘాలతో అప్పుడప్పుడు జిగేల్మని మెరుపులుతో వర్షం కురుస్తూ ఉంటుంది.నింగిలో ఉన్నంత వరకూ మెరుపు చూడడానికి మనోహరంగా ఉంటుంది. అది భూమిని తాకిందా..! విళయాన్ని,ప్రళయాన్ని సృష్టిస్తుంది. దాని పేరే పిడుగు. భూమి మీద ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు నీరు ఆవిరిగా...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -