Tuesday, September 26, 2023

flag

ముగ్గురే కీలకం..

స్వాతంత్య్ర ఉద్యమ ఫలాల్లో వీరిదే ప్రధాన పాత్ర.. గాంధీ,అంబేడ్కర్‌, నెహ్రూల వల్లనే దేశానికి పేరు.. ఇందిరా, రాజీవ్‌ ల దూరదృష్టి దేశానికి ఆదర్శం.. గాంధీభవన్‌లో జెండా ఆవిష్కరణలో రేవంత్‌ రెడ్డి.. హైదరాబాద్‌ : అహింసా మార్గంతో పోరాటం చేయవచ్చని నిరూపించిన మహనీయుడు మహాత్మా గాంధీ అని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి అన్నారు. దేశంలో ఓటును ఆయుధంగా మార్చి అందరికీ...

75 ఏళ్లుగా ఎగురుతున్న మువ్వన్నెల జెండా..

యాదాద్రి జిల్లా, రాజాపేట మండలం, బేగంపేటలో అపూర్వ దృశ్యం.. అవతనం చేయకుండా సంప్రదాయం కొనసాగిస్తున్న గ్రామస్తులు.. హైదరాబాద్ : బ్రిటిష్ బానిస సంకెళ్ళ నుంచి దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. అదే రోజున యాదాద్రి జిల్లా రాజపేట మండలం బేగంపేటకు చెందిన స్వాతంత్య్ర సమరయోధులు బద్దం నర్సిరెడ్డి, బల్జె వీరయ్య, చీగుళ్ల మల్లయ్యలు గ్రామ...

అసెంబ్లీలో ఎగురవేసిన త్రివర్ణ పతాకం

అసెంబ్లీలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన స్పీకర్‌ పోచారం అసెంబ్లీలో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. హైదరాబాద్‌: అసెంబ్లీలో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ.. అన్నిరంగాల్లో తెలంగాణ అగ్రగామిగా...

ఆజ్ కి బాత్

ప్రజలు గట్టిగానే కోరుకుంటున్నారు గడిలదొర పోవాలని.. ఒక దొర పోవాలి.. సరేమరొక దొరకు పట్టం కట్టే ఆలోచనలోతెలంగాణ ప్రజలు మరొక దొర మాయలోపడ్డట్టే ఉన్నారు. బడుగు బలహీన వర్గాలకురాజ్యాధికారం కోసం తపన పడుతున్నప్రజా గొంతుకగా ఉన్నవారికి అండగాఉండలేకపోతున్నారు.. ఇంకా ఎన్నిరోజుల జెండాలు పట్టి దొరల కాళ్ళ కాడఉందామంటారు.. నీతి నిజాయితీగాప్రశ్నించే గొంతుకులను..గెలిపించుకోవడం మనకు చేతకాదాతెలంగాణ...

గద్దర్ ప్రజా పార్టీ..

నేడు ఢిల్లీ వెళ్లనున్న ప్రజా యుద్ధ నౌక.. ఈసీ అధికారులతో కలిసి కొత్త పార్టీ రిజిస్ట్రేషన్.. ఎరుపు, నీలి, ఆకుపచ్చ రంగుల్లో జెండా.. జెండా మధ్యలో పిడికిలి గుర్తు.. హైదరాబాద్, "గద్దర్ ప్రజా పార్టీ" పేరుతో గద్దర్ కొత్త పార్టీ పెడుతున్నారు. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఆయన నేడు ఢిల్లీ వెళ్తున్నారు. ఈసీ అధికారులను కలిసి కొత్త పార్టీ రిజిస్ట్రేషన్...
- Advertisement -

Latest News

పక్షుల కోసం ప్రత్యేకంగా అంబులెన్స్‌?

చంఢీగడ్‌ : ప్రస్తుతం ఎవరూ పక్షులను పట్టించుకోవడం లేదు. కానీ, అక్కడక్కడ పక్షి ప్రేమికులు ఇప్పటికీ కనిపిస్తుంటారు. చంఢగీడ్‌కి చెందిన ఓ వ్యక్తి పక్షుల కోసం...
- Advertisement -