ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంపు
కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు
కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల కరువు భత్యం పెంపు
డీఏ పెంపు సహా , రైల్వే ఉద్యోగులకు బోనస్
78 రోజుల జీతంతో సమాన బోనస్
సమావేశ వివరాలను మీడియాకు వెల్లడించినకేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్..
న్యూ ఢిల్లీ : పండగ వేళ కేంద్ర ప్రభుత్వ, రైల్వే ఉద్యోగులతో...
ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కు 42 శాతం డియర్నెస్ అలవెన్స్ ఇస్తున్నారు.
3 శాతం పెరిగిన తర్వాత అది 45 శాతానికి చేరుతుంది.
ప్రభుత్వ ఉద్యోగుల డిఆర్ అంటే డియర్నెస్ రిలీఫ్ కూడా పెరగవచ్చు.
ప్రభుత్వం త్వరలో డీఏ పెంపును ప్రకటించే అవకాశం ఉంది.
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారులకు దీపావళికి ముందు శుభవార్త అందుకోవచ్చు..
దీపావళి పండగకు ముందే ప్రభుత్వ...
సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు తిరందాసు సంతోష్ కుమార్..
సమగ్ర శిక్షా కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, కనీస వేతన పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలి నిర్వహించి.. తదనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు....
హైబ్రిడ్ వర్క్ మోడల్ను అనుసరించని ఉద్యోగులపై కఠిన చర్యలు తప్పవని సెర్చింజన్ దిగ్గజం గూగుల్ విస్పష్ట సంకేతాలు పంపింది. వారానికి కనీసం మూడు రోజుల పాటు కార్యాలయాల నుంచి పనిచేయాలని, రిటన్ టూ ఆఫీస్ పాలసీకి విరుద్ధంగా వ్యవహరించే ఉద్యోగులు పేలవమైన పెర్ఫామెన్స్ రివ్యూ పొందుతారని హెచ్చరించింది. పెర్ఫామెన్స్ రివ్యూ సందర్భంగా ఉద్యోగుల హాజరును...
నాకు అక్రమ ఆదాయం వస్తే చాలు అంటున్న ఉద్యోగి..
సొసైటీలోని సిస్టం డిస్ట్రబ్ అయినా డోంట్ కేర్ అంటున్న ఉద్యోగి..
జీఏడీ ఇచ్చిన ఆదేశాలను సైతం పట్టించుకోని టి.జీ.ఈ.డబ్ల్యు.ఐ.డీ.సి. మేనేజింగ్ డైరెక్టర్..
ఉన్నతాధికారులు సైతం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ షేక్ సనావుద్దీన్ కు వంతపాడుతున్న వైనం..
ఇలాంటి ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్న సామాజిక కార్యకర్తలు..
సొసైటీలో సిస్టం సక్రమంగా పనిచేయాలనంటే ప్రభుత్వ...
కర్నాటకలో కాషాయ పార్టీని మట్టికరిపించి అధికారాన్ని హస్తగతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల హామీల అమలుపై ఒత్తిడి పెరుగుతోంది. కర్నాటక పవర్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్లో నియామక ప్రక్రియను తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేస్తూ దాదాపు 1500 మంది ఉద్యోగార్ధులు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను ఆయన నివాసంలో కలిశారు.
ఉద్యోగ నియామకాలను వెంటనే ప్రారంభించాలని...
సుమారు 6,000 మందికి ఆహ్వాలు
న్యూఢిల్లీ : యావత్తు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిరం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. జనవరిలో...