ప్రజల నుంచి ఛీత్కారం తప్పదనే కామారెడ్డికి మకాం
కేసీఆర్ను ఓడిస్తేనే తెలంగాణకు ముక్తి
గజ్వెల్ ప్రచారంలో ఈటెల రాజేందర్ విమర్శలు
సిద్దిపేట : హుజూరాబాద్కు నువ్వు రాకపోతే నీ దగ్గరకే నేనోస్త అని గజ్వేల్కు వచ్చిన.. నేను వచ్చాక నువ్వు కామారెడ్డి పారిపోయావు‘ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఈటెల రాజేందర్ వ్యాఖ్యలు చేశారు. ఓటమి భయంతో గజ్వెల్ వదిలి...
సిద్దిపేట : గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. మంగళవారం గజ్వేల్ పట్టణంలోని మల్లన సాగర్ భూ నిర్వాసితుల ఆర్అండ్ఆర్ కాలనీలో ఈటెల ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘బెదిరిస్తే భయపడం.. మేము ఫైటర్లం. ప్రజలకు అండగా ఉంటాం.. కాలికి ముళ్ళు గుచ్చితే పన్నుతో తిస్త....
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు గల్లంతు…
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అమ్ముతున్న కేసీఆర్..
బీజేపీ అధికారంలోకి వస్తే సింగరేణి కార్మికుల ఐటీ రద్దు చేస్తాం..
ఆడబిడ్డ సంధ్యారాణిని భారీ మెజారిటీతో గెలిపించాలి.
మాజీ మంత్రి.. హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్…
గోదావరిఖని : తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి, హుజురాబాద్ బిజెపి...
ప్రజలను కలవని ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి మనకు అవసరమా?
మద్యం అమ్మకాల్లో భారతదేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రం
రైతుబంధు మన మొఖాన కొట్టి అన్ని బందు పెట్టిండు
నేను పార్టీ నుండి బయటకు వచ్చినప్పుడు నా వెంట నడిచిన వ్యక్తి బాబన్న
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడిన బీజేపీ నాయకులు ఈటల రాజేందర్
షాద్ నగర్ పట్టణంలో బీజేపీి పార్టీ...
సిద్దిపేట : గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని తిగుల్ నర్సాపూర్ గ్రామంలో శ్రీ కొండపోచమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. దమ్ముంటే రాజీనామా చేసి గెలిచి చూపించాలని కేసీఆర్ అంటే.. రాజీనామా చేసి గెలిచి చూపించానన్నారు. హుజురాబాద్ ఎన్నికల్లో...
గజ్వేల్ ప్రజలు చైతన్యవంతులు
పేదల భూములతో రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న కేసీఆర్
నాయకులు, కథానాయకులు కార్యకర్తలే
డబ్బు, మద్యం, ఇతర ప్రలోభాలకు లొంగరు
నేను మీలో ఒకడిని ఆదరించి ఆశీర్వదించండి
బీజేపీ విజయశంఖారావ సభలో ఈటల రాజేందర్
గజ్వేల్ : ఆకలినైన భరిస్తాం ఆత్మగౌరవాన్ని సహించం అని గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. గురువారం గజ్వేల్ పట్టణం లో బీజేపీ...
బీజేపీ అధికారంలోకి వస్తే 6 నెలలకో జాబ్ క్యాలెండర్
తెలంగాణ కోసం పార్లమెంటులో గర్జించిన వ్యక్తి సుష్మా స్వరాజ్
హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్
హైదరాబాద్ : తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోయిందని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేర్కొన్నారు. దళితబంధు, బీసీ బంధు పేర్లు చెప్పి.. అన్నీ బంద్ చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...