పూర్తిగా కబ్జాకు గురైన చెరువు నాలా..
బఫర్ జోన్లోనూ భారీగా కబ్జాలు..
నిబంధనలకు విరుద్ధంగా కట్టపై రోడ్డు..
చెరువు కట్టకే గేటు..పట్టించుకోని అధికారులు
జనం కోసం తరపున లోక్షాయుక్తలో ఫిర్యాదు
ఉన్నతాధికారులు, సర్కార్ స్పందిస్తే.. ఈర్ల చెరువుకు పూర్వ వైభవం వచ్చే ఛాన్స్..
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మదీనాగూడ గ్రామ శివారు పరిధిలోని ఈర్ల చెరువు కబ్జారాయుళ్ల చేత చిక్కి విలవిలలాడుతోంది....
డిఫాల్ట్ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్ సప్లయ్ నిర్ణయం
2021-22 రబీ, ఖరీఫ్ సీజన్ల సీ.ఎం.ఆర్ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...