Saturday, May 11, 2024

ed

మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ రవి ఉప్పల్‌ దుబాయ్‌లో అరెస్ట్‌

న్యూఢిల్లీ : దేశంలో ఇటీవల కలకలం సృష్టించిన మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ మనీలాండరింగ్‌ వ్యవహారానికి సంబంధించి యాప్‌ యజమానుల్లో ఒకరైన రవి ఉప్పల్‌ ను దుబాయ్‌లో అదుపు లోకి తీసుకున్నారు. ఈడీ అభ్యర్థన మేరకు ఇంటర్‌పోల్‌ జారీ చేసిన రెడ్‌ కార్నర్‌ నోటీస్‌ ఆధారంగా గత వారమే పోలీస్‌లు రవిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని...

సుప్రీంకు సోరెన్‌..

ఇడి సమన్లపై స్పందించాలని వినతి.. గతంలో ఈడీని హెచ్చరించిన ముఖ్యమంత్రి.. కేంద్రం తనమీద పెద్ద కుట్ర చేస్తోందని ఆరోపణ.. మేము దొంగలము కాదు.. సంఘవిద్రోహులము కాము.. ఈడీని సూటిగా ప్రశ్నించిన సొరేన్.. రాంచీ: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) సమన్లపై జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ ఆదివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా నేడు ఆయన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించనుంది. తనకు జారీ చేసిన...

విచారణకు వెళ్లాల్సిందే..!

కవితకు అల్టిమేటం జారీ చేసిన ఈడీ.. తన కేసుపై సుప్రీంను ఆశ్రయించిన కవిత.. పదిరోజుల సమయం ఇచ్చిన కోర్టు.. న్యూ ఢిల్లీ: బీ.ఆర్.ఎస్. ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. తమ తదుపరి విచారణ ఈనెల 26కు వాయిదా వేసింది.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో విచారణకు రావాలని ఈడీ తనకు నోటీసులు జారీ...

కీలక మలుపు తిరిగిన ఢిల్లీ లిక్కర్ కేసు..

ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ ఖత్రీపై సీబీఐ కేసు.. అమన్ సింగ్ ధల్ నుంచి రూ. 5 కోట్లులంచం తీసుకున్నట్లు ఆరోపణలు.. లిక్కర్ కేసులో ఇది కొత్త కొనమంటున్న విశ్లేషకులు.. మున్ముందు ఇంకెన్ని నిజాలు బయటపడనున్నాయో.. ? దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈడీ అసిస్టెండ్ డైరెక్టర్ పవన్ ఖత్రీపై సీబీఐ...

ఈడీ చీఫ్‌ పదవిని పొడిగించాలి..

సుప్రీంను ఆశ్రయించిన కేంద్రం నేడు విచారణ చేపట్టనున్న సుప్రీం.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ డైరెక్టర్‌ సంజయ్‌ కుమార్‌ మిశ్రా పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతూ కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. ఈడీ డైరెక్టర్‌గా ఎస్‌కే మిశ్రా పదవీకాలం జులై 31తో ముగియనుంది. ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌లో విశిష్ట అధికారి అయిన...

తమిళనాడులో ఈడీ అలజడి..

ఏకకాలంలో ఉన్నత విద్యాశాఖ మంత్రి,ఆయన కుమారుడి నివాసాలపై దాడులు.. లెక్కల్లో చూపించని రూ. 71 లక్షలు,రూ. 10 లక్షల విదేశీ కరెన్సీ స్వాధీనం.. రాజకీయ కక్షతోనే ఇదంతా చేస్తున్నారు : స్టాలిన్.. మనీ లాండరింగ్ కేసులో తమిళనాడు ఉన్నత విద్యా శాఖ మంత్రి పొన్ముడి, ఆయన కుమారుడు, పార్లమెంటు సభ్యుడు గౌతమ్ సిగమణి నివాసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోమవారంనాడు...

అనిల్ అంబానీని ప్ర‌శ్నించిన ఈడీ..

వ్యాపార‌వేత్త అనిల్ అంబానీని ఇవాళ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ ప్ర‌శ్నించింది. ఫారిన్ ఎక్స్‌చేంజ్ ఉల్లంఘ‌న కేసులో ఈడీ ప్ర‌శ్నించిన‌ట్లు తెలుస్తోంది. ఫెమా కేసు విష‌యంలో ఈడీ ముందు అనిల్ అంబానీ హాజ‌రైన‌ట్లు మీడియా పేర్కొన్న‌ది. 1999లో ఫెమా కేసు న‌మోదు చేశారు. ముంబైలోని ఈడీ ఆఫీసుకు ఆయ‌న ఉద‌యం 10 గంట‌ల‌కు చేరుకున్నట్లు తెలిసింది. వాంగ్మూలం...

సోదాల అలజడి..

20కి పైగా ప్రాంతాల్లో దాడులు నిర్వహించిన ఈడీ బృందాలు.. పీజీ మెడికల్ సీట్లు బ్లాక్ చేసి అమ్ముకున్నారన్న అభియోగాలు.. కాళోజీ యూనివర్సిటీ ఫిర్యాదు మేరకు గతేడాది వరంగల్‌ లో కేసు.. హైదరాబాద్, 22 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :తెలంగాణలో మెడికల్ కాలేజీలపై ఎన్ ఫోర్స్ మెండ్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు కొనసాగుతున్నాయి. పీజీ మెడికల్ సీట్లు...

నగరంపై ఈడీ నజర్‌

ఆస్పత్రులు, కార్యాలయాల్లో సోదాలు కామినేని గ్రూపులపై ఈడీ దాడులు మెడికల్‌ కాలేజీల్లో సీట్లతో కోట్ల దందా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోదాలు హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన 11 బృందాలు సుదీర్ఘంగా సోదాలు చేసే అవకాశం..? హైదరాబాద్‌, హైదరాబాద్‌లో మరోసారి ఈడీ రైడ్స్‌ కలకలం రేపుతున్నాయి. ఇటీవలే పలువురు బీఆర్‌ఎస్‌ నేతల ఇళ్లు, కార్యాలయాలపై దాడులను ఈడీ నిర్వహించిన విషయం తెలిసిందే. వారిని విచారణకు...

త‌మిళ‌నాడు విద్యుత్తు శాఖ మంత్రి ఇంట్లో ఈడీ సోదాలు..

త‌మిళ‌నాడు విద్యుత్తు శాఖ మంత్రి వీ సెంథిల్ బాలాజీ తో పాటు మ‌రికొంత మంది ఇండ్ల‌ల్లో సోమవారం నాడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ సోదాలు నిర్వ‌హించింది. మ‌నీల్యాండ‌రింగ్ కేసులో ఆ సోదాలు జ‌రిగాయి. సెక్ర‌టేరియేట్‌లో ఉన్న మంత్రి బాలాజీ ఆఫీసు రూమ్‌లోనూ త‌నిఖీలు చేప‌ట్టారు. గతంలో అన్నాడీఎంకే పార్టీలో ఉన్న బాలాజీపై జాబ్స్‌ స్కామ్ ఆరోప‌ణ‌లు...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -