Sunday, May 19, 2024

అనిల్ అంబానీని ప్ర‌శ్నించిన ఈడీ..

తప్పక చదవండి

వ్యాపార‌వేత్త అనిల్ అంబానీని ఇవాళ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ ప్ర‌శ్నించింది. ఫారిన్ ఎక్స్‌చేంజ్ ఉల్లంఘ‌న కేసులో ఈడీ ప్ర‌శ్నించిన‌ట్లు తెలుస్తోంది. ఫెమా కేసు విష‌యంలో ఈడీ ముందు అనిల్ అంబానీ హాజ‌రైన‌ట్లు మీడియా పేర్కొన్న‌ది. 1999లో ఫెమా కేసు న‌మోదు చేశారు. ముంబైలోని ఈడీ ఆఫీసుకు ఆయ‌న ఉద‌యం 10 గంట‌ల‌కు చేరుకున్నట్లు తెలిసింది. వాంగ్మూలం ఇచ్చిన త‌ర్వాత ఆయ‌న ఆఫీసు నుంచి వెళ్లిపోయారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు