Sunday, May 12, 2024

dubhai

మూసీ రివర్‌ ఫ్రంట్‌పై ప్రభుత్వం ఫోకస్‌

ప్రపంచ దృష్టిని ఆకర్షించే డిజైన్లు, నమూనాలు దుబాయ్‌లో 70 సంస్థలతో సీఎం సంప్రదింపులు పెట్టుబడులపై వివిధ సంస్థల ప్రతినిధులతో చర్చలు ప్రపంచంలోనే అత్యుత్తమమైన బెంచ్‌మార్క్‌ నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌ : లండన్‌ నుంచి బయల్దేరిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం దుబాయ్‌లో బిజీ బిజీగా గడిపారు. ప్రపంచ స్థాయి సిటీ ప్లానర్లు, డిజైనర్లు, మెగా మాస్టర్‌ ప్లాన్‌...

ఉద్గారాల తీవ్రత 45 శాతం తగ్గాలి

శిలాజయేతర ఇంధనం వాటాను 50 శాతానికి పెంచుతాం ఆదే లక్ష్యంగా భారతదేశం పని చేస్తుంది కాప్‌-28 సదస్సులో ప్రధాని మోడీ పలు దేశాధినేతలతో మోడీ మర్యాదపూర్వక భేటీ! దుబాయి : ఉద్గారాల తీవ్రతను 45 శాతం తగ్గించడమే భారతదేశ లక్ష్యమని ప్రధాని మోడీ తెలిపారు. భారత్‌లో శిలాజయేతర ఇంధనం వాటాను 50 శాతానికి పెంచాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నారు. 2028లో భారత్‌లో...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -