Tuesday, May 14, 2024

double bedroom

మారేడ్‌పల్లి డబుల్‌ బెడ్‌ రూమ్‌లలో భారీ కుంభకోణం

కంటోన్మెంట్‌ బీజేపీ అభ్యర్థి శ్రీగణేష్‌ కంటోన్మెంట్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : మారేడ్‌ పల్లిలో ప్రభుత్వం పేదల కోసం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల కేటాయింపులో భారీ కుంభకోణం జరి గిందని కంటోన్మెంట్‌ బిజెపి అభ్యర్ధి శ్రీ గణేష్‌ ఓ వీడియోను బయటపెట్టారు.శుక్రవారం నాడు మారేడ్‌ పల్లిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక కార్పొరేటర్‌...

డబుల్‌ బెడ్రూం నిర్మాణంలో మొదటి స్థానంలో బాన్సువాడ

నియోజకవర్గంపై పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ 11 వేలకు పైగా డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను మంజూరు బాన్సువాడ : బాన్సువాడ నియోజకవర్గం 1952 సంవత్సరంలో ఏర్పాటయ్యింది. ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. నియోజకవర్గంలో గట్టి పట్టున్న పోచారం శ్రీనివాస్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరడంతో ఆయనకు ఎదురులేకుండా పోయింది. 2011 నుంచి బాన్సువాడ సెగ్మెంట్‌లో గులాబీ జెండా...

ఎన్నికలలో భాగంగానే ఈ పర్యటనలు

ఏం అభివృద్ధి చేశారో చూపించాలి డబల్‌ బెడ్‌ రూమ్‌ల విషయంలో నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరిగింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో విద్యా, వైద్యాన్ని నిర్వీర్యం చేశారు మంత్రి పర్యటనను ఎద్దేవా చేసిన కాంగ్రెస్‌ నాయకులు వీర్లపల్లి శంకర్‌ షాద్‌ నగర్‌ : ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పర్యటనలో భాగంగా గురువారం నియోజక వర్గంలో పలు అభివృద్ధి...

హైదరాబాద్‌ రజినీలకు అర్థమైంది..

కానీ గజినీలకు అర్థం కాలేదు : మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్‌ : గోదావరి, కృష్ణా జలాలను తీసుకొచ్చి హైదరాబాద్‌లో తాగునీటి కొరతను సీఎం కేసీఆర్‌ తీర్చారని మంత్రి హరీశ్‌రావు చేశారు. 60 ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, బీజేపీ ప్రభుత్వాలు ఈ పని చేయలేకపోయాయని అన్నారు. పేదలందరికీ ఉచితంగా మంచినీటిని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అందిస్తుందని అన్నారు....

డ‌బుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కార్య‌క్ర‌మంలో మంత్రి హ‌రీశ్‌రావు..

మంత్రి హ‌రీశ్‌రావు రాష్ట్రంలోని కొంత మంది నాయ‌కులు డ‌బుల్ ఇంజిన్ అని మాట్లాడుతున్నారు.. అస‌లు డ‌బుల్ ఇంజిన్ స‌ర్కార్ రాష్ట్రాల్లో ఇలాంటి డ‌బుల్ బెడ్రూం ఇండ్లు ఉన్నాయా? అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు. కొల్లూరులో డ‌బుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కార్య‌క్ర‌మంలో మంత్రి హ‌రీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. కొన్ని రాజ‌కీయ పార్టీల జీవిత‌మంతా ధ‌ర్నాలే అని...

రాష్ట్ర ప్రభుత్వం విఫలం..

బిజెపి నేత డా. ఎన్. గౌతమ్ రావు.పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను పంపిణీ చెయ్యడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నిరసిస్తూ సోమవారం రోజు భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు డా. ఎన్. గౌతమ్ రావు ఆధ్వర్యంలో నల్లకుంట చౌరస్తాలో మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సంధర్బంగా...

డబుల్‌ బెడ్‌ రూమ్‌లు స్థానికులకే ఇవ్వాలి

4వ వార్డు సమస్యలపై మంత్రిని నిలదీసిన గ్రామ ప్రజలు మేడ్చల్‌ : బీసీ కమ్యూనిటీ హాలును ఏర్పాటు చేయాలి అగ్రకులాల భవనాలకు అధిక నిధులు వెచ్చించి, దళిత భవనాలకు తక్కువ నిధులు ఇస్తున్నారని మంత్రి మల్లారెడ్డిని నిలదీసిన ఎమ్మార్పీఎస్‌ మేడ్చల్‌ మండల అధ్యక్షుడు పరుశురాం మాదిగ, మంగళవారం మేడ్చల్‌ మున్సిపాలిటీ లో వివిధ అభివృద్ధి పనులను...

సంక్షేమ పథకాలలో వికలాంగుల రిజర్వేషన్ కు తూట్లు..

వికలాంగుల హక్కుల చట్టాన్ని విస్మరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. జీఓ లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు.. ఎందుకింత చిన్న చూపు? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీఓ లను సైతం కొనసాగించడం లేదు.. ముత్తినేని వీరయ్య, రాష్ట్ర చైర్మన్, కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం జూన్ 21, 2023 న జీఓ నెంబర్ 25ని రవాణా, రోడ్లు, భవనాల శాఖ గృహ నిర్మాణం...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -