Wednesday, May 15, 2024

death

242 మంది ఆచూకీ గల్లంతు

92కు చేరిన జపాన్‌ మృతుల సంఖ్య 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపం ముగిసిన రెస్క్యూ ఆపరేషన్‌ టోక్యో : జపాన్‌లో భూకంప మృతుల సంఖ్య 92కి చేరింది. గల్లంతైన వారి సంఖ్య 242కి చేరిందని అధికారులు శుక్రవారం తెలిపారు. జనవరి 1 నూతన సంవత్సరం రోజున 7.5 తీవ్రతతో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. అనంతరం వందలాదిగా వచ్చిన...

ఓటు వేసేందుకు వచ్చి ప్రాణాలు కోల్పోయిన ఇద్ద‌రు వృద్ధులు

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ ప‌ట్ట‌ణంలో ఓటు హ‌క్కు వినియోగించుకునేందుకు వ‌చ్చిన ఇద్ద‌రు వృద్ధులు అస్వ‌స్ధ‌త‌కు గురై మ‌ర‌ణించారు. మావ‌ల గ్రామానికి చెందిన తోక‌ల గంగ‌మ్మ అనే వృద్ధురాలు (76) పోలింగ్ కేంద్రానికి చేరుకునేలోగా ఫిట్స్‌తో ప‌డిపోయింది. దీంతో ఆమెను రిమ్స్‌కు త‌ర‌లించ‌గా అప్ప‌టికే మ‌ర‌ణించింద‌ని వైద్యులు నిర్ధారించారు.ఇక భుక్తాపూర్‌కు చెందిన రాజ‌న్న‌ (65) ఓటు...

చికిత్స పొందుతూ వరుణ్‌ రాజ్‌ మృతి

హైదరాబాద్‌ : అమెరికాలో కత్తిపోట్లకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి వరుణ్‌ రాజ్‌ (29) మృతి చెందాడు. పది రోజులుగా తీవ్ర గాయాలతో లూథరన్‌ దవాఖానలో చికిత్స పొందుతున్న వరుణ్‌.. పరిస్థితి విషమించడంతో తాజాగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది....

స్వర్గీయ బుచ్చిలింగం 4 వ వర్ధంతి కార్యక్రమాలు..

హైదరాబాద్, మంగళవారం రోజు ఆదిలాబాద్ పార్లమెంట్ లోని కాగజ్ నగర్ పార్టీ కార్యాలయంలో స్వర్గీయ బుచ్చిలింగం 4వ వర్ధంతిని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ తో కలిసి అక్కడున్న రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. అంతకుముందు స్థానిక పద్మశాలి భవనంలో స్వర్గీయ బుచ్చిలింగం నాలుగవ...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -