Sunday, May 12, 2024

cs shaantha kumari

కాళేశ్వరం సేఫ్టీపై విచారణ

కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లున సీబీఐ చేత విచారణ చేయాలంటూ పిటిషన్‌ వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశం విచారణను రెండు వారాలకు వాయిదా హైదరాబాద్‌ : కాళేశ్వరం ప్రాజెక్ట్‌ సేఫ్టీపై దాఖలైన పిటిషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. మంగళవారం మేడిగడ్డ పిల్లర్‌ కుంగిన ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐతో విచారణ జరిపించాలని ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ నేత...

హైదరాబాద్‌ కు రానున్న రాష్ట్రపతి

శీతాకాల విడిది కోసం 18న నగరానికి ద్రౌపది ముర్ము ఐదు రోజుల పాటు బస… 23న తిరిగి ఢిల్లీకి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎస్‌ శాంతికుమారి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌ రానున్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి 23వ తేదీ బొల్లారం రాష్ట్రపతి భవన్‌లో బస చేస్తారు. 23వ తేదీన ఢిల్లీకి...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -