Thursday, May 2, 2024

criket match

నిప్పులు కురిపించిన సిరాజ్‌, బుమ్రా

55 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్‌ 6 వికెట్లు తీసిన సిరాజ్‌.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 55 పరుగులకు ఆలౌటైంది. భారత్‌పై అత్యల్ప స్కోరుకే ఆ జట్టు పెవిలియన్‌ చేరింది. కేప్‌ టౌన్‌లోని న్యూలాం డ్స్‌ స్టేడియంలో దక్షిణాఫ్రికా కేవలం 23.2 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్‌ చేయగలిగింది. భారత్‌కు చెందిన ఫాస్ట్‌ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌...

రోహిత్‌ శర్మకు భారీ షాక్‌..

ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా హార్ధిక్‌ పాండ్యా జీరోగా మొదలై.. హీరోగా నిలిపి.. ముంబై ఇండియన్స్‌లో ముగిసిన హిట్‌మ్యాన్‌ శకం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో అత్యంత విజయవంత మైన ఫ్రాంచైజీగా పేరున్న ముంబై ఇండియన్స్‌.. ఆ జట్టుకు ఐదు ఐపీఎల్‌ ట్రోఫీలను అందజేసిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు భారీ షాకి చ్చింది. వచ్చే ఏడాది జరుగబోయే ఐపీఎల్‌ `...

అహ్మదాబాద్‌ పిచ్‌కు ‘యావరేజ్‌’ రేటింగ్‌

భారత్‌ వేదికగా ఈ ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌కు విశేషాదరణ దక్కింది. తొలి మ్యాచ్‌ నుంచి ఆఖరి వరకు ఎంతో ఉత్కంతగా సాగిన ఈ పోరులో తుది మ్యాచ్‌ భారత్‌, ఆస్ట్రేలి యా మధ్య జరిగింది. అహ్మదా బాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు పోటాపోటీగా ఆడినప్పటికీ విజయం మాత్రం...

ఐపీఎల్‌లో రూ.10 కోట్లకు పైగా ధర పలికే స్టార్‌ ప్లేయర్స్‌..

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-17 కోసం ఈ నెల 19వ తేదీన ఆక్షన్‌ జరగనుంది. అయితే, ఈ వేలంలో కొత్త రికార్డులు బద్దల య్యే ఛాన్స్‌ కనిపిస్తుంది. అన్ని ఫ్రాంచైజీలు ఇప్పటికే తమ ఆటగా ళ్లను విడుదల, రిటైన్‌ చేసుకున్న వారి జాబితాను పంపించాయి. రాబోయే 2024 సీజన్‌ లో ఇరు జట్లకు రూ.100 కోట్ల...

కోహ్లీని కెప్టెన్సీ నుంచి నేను తప్పించలేదు

టీమిండియా రన్‌ మిషిన్‌ విరాట్‌ కోహ్లి కెప్టెన్సీ ఎడిసోడ్‌పై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. కోహ్లిని తాను సారథ్య బాధ్యతల నుంచి తప్పించలేదని దాదా మరోసారి క్లారిటీ ఇచ్చారు. విరాట్‌ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానంటే, పరిమిత? ఓవర్ల ఫార్మాట్‌ నుంచి మొత్తం తప్పుకోవాలని మాత్రమే తాను సూచించాన్నాడు....

భారత్‌ – ఆస్ట్రేలియా మధ్య 4వ టీ20 మ్యాచ్‌కు అడ్డంకులు!!

భారత్‌ ఆస్ట్రేలియా మధ్య 4వ టీ20 మ్యాచ్‌ రాయపూర్‌లో జరగనుంది. ఇప్పటికే రెండు టీ20 మ్యాచ్‌లను టీమ్‌ ఇండియా విజయం సాధించగా.. మూడో టీ20 లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఇక నేడు 4వ టీ20 మ్యాచ్‌ చతిస్గడ్‌లోని రాయపూర్‌లో జరగనుంది. రాయపూర్‌ లోని షాహిద్‌ వీరనారాయణ స్టేడియంలో సాయంత్రం ఈ మ్యాచ్‌ జరగనుంది....

దక్షిణాఫ్రికా టూర్‌ నుంచి కోహ్లీ ఔట్‌

డిసెంబరు 10 నుంచి భారత్‌ దక్షిణాఫ్రికా పర్యటన ప్రారంభం కానుంది. కానీ, అంతకు ముందు ఈ టూర్‌లో టీ20 ఇంటర్నేషనల్‌, వన్డే ఆడేందుకు విరాట్‌ కోహ్లీ నిరాకరించాడనే వినిపిస్తున్నాయి. విరాట్‌ కోహ్లీ తన నిర్ణయాన్ని బీసీసీఐకి ఇప్పటికే తెలియజేసినట్లు సమాచారం. దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్‌ మొత్తం 8 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో 2...

కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ను కొనసాగిస్తున్నాం: బీసీసీఐ

ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ లో పరాజయం తర్వాత టీమిండియా ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ను కొనసాగిస్తారా? లేదా మారుస్తారా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ద్రవిడ్‌ స్థానంలో హైదరాబాదీ ప్లేయర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ను కోచ్‌గా తీసుకుంటారని ఊహాగానాలు కూడా వచ్చాయి. ఈ రూమర్లన్నింటికి చెక్‌ పెడుతూ తాజాగా హెడ్‌ కోచ్‌ విషయంపై బీసీసీఐ...

ప్రోమోలో కెఎల్ రాహుల్..

ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్న భార‌త జ‌ట్టును నేడో రేపో ప్ర‌క‌టించే అవ‌కాశ‌ముంది. మూడు ఫార్మాట్ల సిరీస్‌లు ఆడేందుకు సౌతాఫ్రికా వెళ్తున్న టీమిండియాను న‌డిపించే నాయ‌కుడిపై ఇంకా ఉత్కంఠ కొన‌సాగుతూనే ఉంది. గ‌త కొంత‌కాలంగా టీ20లకు హార్ధిక్ పాండ్యా సార‌థిగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా వ‌ర‌ల్డ్ క‌ప్‌లో అత‌డికి గాయం కార‌ణంగా ఆస్ట్రేలియాతో స్వ‌దేశంలో జ‌రుగుతున్న టీ20 సిరీస్‌కు...

కేరళలో విస్తారంగా వర్షాలు

టీమిండియా, ఆసీస్ జట్ల మధ్య 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ రెండో మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న తిరువనంతపురం టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య రేపు రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ తిరువనంతపురంలో జరగనుంది. అయితే, తిరువనంతపురంలో ఇవాళ భారీ వర్షం కురవడంతో ఇక్కడి గ్రీన్ ఫీల్డ్ స్టేడియం జలమయం అయింది. పిచ్ పై...
- Advertisement -

Latest News

ఎమ్మార్వో ‘గౌతమ్‌’ భూదానం

కోట్లాది రూపాయల సర్కారు భూమి హంఫట్‌ ఉప్పల్‌ రింగ్‌ రోడ్డుకు అతి దగ్గరలో 2ఎకరాల 12గుంటల భూమి మాయం రూ.4కోట్లు తీసుకొని భూమి రిజిస్టర్‌ చేసిన వైనం కోర్టు స్టే...
- Advertisement -