Friday, April 19, 2024

congres leader

ఉస్సేన్ సాగర్ లో పిండ ప్రధానం చేసిన బక్కా జడ్సన్..

హైదరాబాద్ : హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కోట్ల రూపాయలను దుబారా చేసిన ప్రభుత్వానికి పిండ ప్రధానం చేశారు బక్క జడ్సన్.. బిఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో సుమారు లక్ష కోట్ల రూపాయల ప్రజాధనం దోచుకొని రీ డిజైన్ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టి కోట్ల రూపాయలను దోచుకున్నారనడానికి...

సూర్యాపేట కాంగ్రెస్ కిరణం పటేల్ రమేష్ రెడ్డి..

ప్రజలంటే ప్రాణం.. సేవే ఆయనకు పరమార్ధం.. సమాజానికి ఏదైనా చేయాలన్నదే ఆయన లక్ష్యం.. సూర్యాపేట పట్టణ సమస్యల పరిష్కారం వైపే ఆయన అడుగులు.. మహా ధర్నాతో మా నాయకుడు అనిపించుకున్న నేత.. మన మనిషి, మంచి మనిషి అని కితాబుఅందుకున్న అరుదైన నాయకుడు.. పటేల్ రమేష్ రెడ్డికి టికెట్ ఇస్తే గెలుపు సునాయాసంఅంటున్న ప్రతి వర్గం.. కాంగ్రెస్ అధిష్టానం దృష్టిపెట్టాలంటున్న నియోజకవర్గ ప్రజానీకం.. హైదరాబాద్...

కుల గణన దేశానికి ‘ఎక్స్‌-రే’ లాంటిది..

ప్రక్రియను వీలైనంత త్వరగా చేపట్టండి కేంద్రంపై మరింత ఒత్తిడి తీసుకువస్తాం కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ న్యూ ఢిల్లీ : కుల గణన.. దేశానికి సంబంధించి ఒక ‘ఎక్స్‌-రే’ వంటిదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా చేపట్టడానికి కేంద్రంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు తాము సమాయత్తం అవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు కుల...

జీఓ 46 ను రద్దు చెయ్యాలని తెలంగాణ గవర్నర్ కు వినతి పత్రం..

గవర్నర్ ని కలిసిన కాంగ్రెస్ లీడర్ బక్క జడ్సన్.. హైదరాబాద్ : 46 ను రద్దు చెయ్యాలని కోరుతూ బక్కా జడ్సన్ తెలంగాణ గవర్నర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ జిఓ వల్ల నష్ట పోయిన తెలంగాణలోని హైదరాబాద్, ఇతర జిల్లాల కానిస్టేబుల్ అభ్యర్థులు అత్యధికముగా మార్కులు వచ్చినప్పిటికి ఉద్యోగం రాని వాళ్ళు...

భారత దేశానికి ఎంతో గర్వకారణం..

జీ 20 సమావేశాలపై శశిథరూర్ వ్యాఖ్యలు.. న్యూ ఢిల్లీ : భారత్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జీ20 శిఖరాగ్ర సదస్సు రెండో రోజు కొనసాగుతుంది. అయితే ఈ సదస్సుపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ప్రశంసలు కరిపించారు. ఢిల్లీ డిక్లరేషన్‌పై సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయాన్ని తీసుకురావడం వల్ల భారత్ కృషిని ఆయన కొనియాడారు. అలాగే ఇది భారత్‌కు...

కుంభకోణాల కాళేశ్వరం..

సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డి తీవ్ర విమర్శలు దాదాపు రూ. 48 వేల కోట్ల అవినీతి జరిగింది.. దీనిపై కాంగ్రెస్ ఎంపీలు తాడో, పేడో తేల్చుకోవాలి.. తెలంగాణకు కేసీఆర్ చీడపురుగులా మారాడు.. కాంగ్రెస్ పార్టీకి నాకూ ఎలాంటి దూరం పెరగలేదు.. హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. 48వేల‌ కోట్ల కుంభకోణం జరిగింది. తనకు,...

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ కు ఊరట..

రెండేళ్ల జైలుశిక్షపై సుప్రీమ్ స్టే.. నాదారి రహదారి నన్నెవరూ ఆపలేరు.. తీర్పు అనంతరం రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు.. రాహుల్ పై అనర్హతవేటు తొలగిపోయే అవకాశం.. సంబురాలు చేసుకున్న కాంగ్రెస్ శ్రేణులు.. ‘మోదీ ఇంటి పేరు’ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట సంభించింది.. ఈ కేసులో సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలుశిక్షపై సుప్రీంకోర్టు స్టే విధిస్తూ.. శుక్రవారం తీర్పునిచ్చింది....

ఇతర పార్టీల నుంచి వస్తేనే ప్రాధాన్యత ఇస్తారా..

ఆవేదన వ్యక్తం చేసిన మాజీ ఎంపీ కాంగ్రెస్ నాయకులు పొన్నం ప్రభాకర్.. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఆ పార్టీ పెద్దల తీరుపై అలకబూనినట్టు తెలుస్తున్నది. ఏఐసీసీ ప్రకటించిన ఎన్నికల కమిటీలో తనకు స్థానం లభించక పోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. అధిష్ఠానాన్ని కలిసి తాడో పేడో తేల్చుకొనేందుకు...

అమీన్ పూర్ గ్రామంలో ఫలహారం బండి ఊరేగింపు..

వేడుకలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు కాట శ్రీనివాస్ గౌడ్.. ఆషాడ మాస బోనాల సందర్భంగా అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని, అమీన్ పూర్ గ్రామంలో రాట్నాల పవన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్.. ఇంకా ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ...

పాస్‌పోర్ట్‌ కోసం కోర్టుకెళ్లిన రాహుల్‌ గాంధీ

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కొత్త పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకోసం ఆయన ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో రాహుల్‌ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో సాధారణ పాస్‌పోర్టు ను పొందేందుకు నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాలని ఢిల్లీ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. రాహుల్‌ పిటిషన్‌ను...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -