Saturday, May 11, 2024

cinema industry

జోజు జార్జి, ఐశ్వర్య రాజేష్ పులిమేద ట్రైలర్ విడుదల

ఐన్ స్టీన్ మరియు ల్యాండ్ సినిమాస్ బ్యానర్ పై ఏ. కె.సజన్ దర్శకత్వంలో జోజు జార్జి, ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయిన్లుగా నటుస్తున్న సినిమా పులిమేద. తాజాగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ కు మంచి స్పందన లభించింది. తాజాగా చిత్ర యూనిట్ ట్రైలర్ ను విడుదల చేసింది. ఇటీవల ఇరట్ట...

గోపీచంద్32 మిలాన్ షూటింగ్ షెడ్యూల్ పూర్తి

'మాచో స్టార్' గోపీచంద్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో చిత్రాలయం స్టూడియోస్ ప్రొడక్షన్ నెం.1 గా ఒక హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ రూపొందుతోంది. మాస్, ఫ్యామిలీస్ ని సమానంగా మెప్పించే యాక్షన్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ లను అందించడంలో సిద్ధహస్తుడైన శ్రీను వైట్ల, గోపీచంద్‌ ను ఇంతకు ముందు చేయని పూర్తి భిన్నమైన పాత్రలో ప్రజెంట్ చేస్తున్నారు....

‘ఆన్ ది రోడ్’ మూవీ ట్రైలర్ ను విడుదల చేసిన రామ్ గోపాల్ వర్మ

పూర్తిగా లడఖ్ ప్రాంతంలో తెరకెక్కించిన మొదటి భారతీయ చిత్రం ‘ఆన్ ది రోడ్’ తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషలలొ విడుదలకు సిద్దమవుతోంది. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను, ట్రైలర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన సినిమాలోని విజువల్ మూడ్ ను,...

‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ సినిమాను పెద్ద హిట్ చేయాలి

‘కోరమీసం’ సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో రాఘవ లారెన్స్ రాఘ‌వ లారెన్స్‌, ఎస్‌.జె.సూర్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న హై యాక్ష‌న్ డ్రామా ‘జిగ‌ర్ తండ డ‌బుల్ ఎక్స్‌’ దీపావ‌ళికి రిలీజ్ కాబోతుంది. వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో స్టోన్ బెంచ్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని కార్తీకేయ‌న్ నిర్మించారు. ఈ చిత్రాన్ని మేక‌ర్స్ తమిళ్‌, తెలుగు,...

పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య సంచలన నిర్ణయం..!

బయట ఫ్యాన్స్ మధ్య గొడవలు ఉంటాయి.. కానీ లోపల ఇండస్ట్రీలో హీరోల మధ్య మాత్రం మంచి స్నేహం ఉంటుంది. మరీ ముఖ్యంగా బాలకృష్ణతో అందరు హీరోలు సన్నిహితంగానే ఉంటారు. ఈ మధ్య మెగా హీరోలతో కూడా బాలయ్యకు దోస్తానా ఎక్కువైపోయింది. అన్ స్టాపబుల్ మొదలైన తర్వాత అందరివాడు అయిపోయాడు బాలకృష్ణ. ఈ క్రమంలోనే తాజాగా...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -