కొండను ఢీకొట్టిన తమిళనాడు కారు
ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలు
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. తిరుమల నుంచి తిరుపతి వెళుతుండగా అదుపుతప్పిన కారు కొండను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు భక్తులకు గాయాలు కాగా.. డ్రైవర్ నిద్ర మత్తు వల్లే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. భక్తులు తమిళనాడు నుంచి శ్రీవారి దర్శనం కోసం...
కారును పోలిన గుర్తుల వల్ల నష్టం వాటిల్లుతోందన్న బీఆర్ఎస్
రోడ్డు రోలర్, చపాతీ మేకర్ గుర్తులు ఎవరికీ కేటాయించవద్దని వినతి
ఓటర్లకు గుర్తులు కూడా తెలియవంటారన్న సుస్రీం
కారును పోలిన గుర్తుల రద్దు పిటిషన్ల కొట్టివేత
హైకోర్టులో మళ్లీ పిటిషన్లు వేసుకోవచ్చని సలహా
న్యూ ఢిల్లీ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కారును పోలిన గుర్తులు తప్పించాలంటూ బీఆర్ఎస్ దాఖలు చేసుకున్న...
తక్కువ ధరకే టెస్లా నుంచి లగ్జరీ కారు.. రేటు ఎంతంటే.. ఎలక్ట్రిక్ వాహన రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న టెస్లా..భారత మార్కెట్పై కన్నెసింది. ఇక్కడ అధికంగా పన్నులు ఉండటంతో ప్లాంట్ను ఏర్పాటు చేసే అవకాశాలు లేవని స్పష్టంచేసిన సంస్థ..ఇక్కడి మార్కెట్లో ఈవీలకు ఉన్న డిమాండ్ను నిశితంగాతక్కువ ధరకే టెస్లా నుంచి లగ్జరీ కారు.. రేటు ఎంతంటే..న్యూఢిల్లీ...
తెగిన బాలుడి తలను అతికించిన వైద్యులు
ఇజ్రాయెల్ వైద్యుల ఘనత
ఇజ్రాయిల్ వైద్యులు ప్రపంచంలోనే అసాధారణ, అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి కారుప్రమాదంలో తెగిపోయిన బాలుడి తలను అతికించారు. సులేమాన్ హసన్ అనే బాలుడు సైకిల్పై వెళ్తుండగా కారు ఢీకొట్టడంతో వెన్నుపూస, మెడ నుంచి అతడి తల భాగం విడిపోయింది. దీన్ని మెడికల్ భాషలో ‘బైలేటరల్ అట్లాంటో...
ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. జిల్లాలోని నల్లజర్ల మండలం అనంతపల్లి సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని దవాఖానకు తరలించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు,...
ఢిల్లీలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్పై నుంచి కారు కింద పడటంతో వ్యక్తి మరణించిన ఘటన కలకలం రేపింది. తూర్పు ఢిల్లీలోని బరాపులా-నోయిడా లింక్ రోడ్ ప్రాంతం సమీపంలోని ఫ్లైఓవర్పై ఈనెల 26న ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో జగన్దీప్ సింగ్ (42) మరణించాడు. నోయిడాలో పని ముగించుకుని ఢిల్లీలోని కృష్ణా నగర్లోని ఇంటికి బయలుదేరిన సమయంలో...
స్పెయిన్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటి వానలకు రోడ్లన్నీ నదులుగా మారాయి. దీంతో వరద తాకిడికి కార్లు, పలువురు పాదచారులు కొట్టుకుపోయారు. స్పెయిన్లోని మధ్యదరా తీర పట్టణమైన మొలినా డి సెగురాలో కురిసిన వానకు ఓ కారు కొట్టుకుపోతున్న దృష్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పట్టణంలోని ఓ వీధిలో వరద...
పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చివేత
ఛత్తీస్గఢ్ : ఛత్తీస్గఢ్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందురోజు మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చారు. బర్సూర్ పోలీస్ స్టేషన్...