చెన్నై: CITRO EN, ప్రఖ్యాత ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ E-C3 షైన్ ఆల్-ఎలక్ట్రిక్ వేరియంట్ను సగర్వంగా ఆవిష్కరిం చింది. ఇది ఆల్-ఎలక్ట్రిక్ మొబిలిటిని అందరికి అందుబాటు లోకి తీసుకురావడానికి బ్రాం డ్ యొక్క తిరుగులేని నిబద్ధతలో ఒక ముఖ్యమైన ముందడుగు. ఈ ఫ్లాగ్ షిప్ దీ-హ్యాచ్బ్యాక్, ప్రశంసలు పొందిన E-C3 యొక్క పరిణామం,...
రాంగ్ రూట్ లో వచ్చి బైక్ ను ఢీ కొట్టిన అగ్రజ్
ఇద్దరికి గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం
మద్యం మత్తులో యువకులు హల్చల్
కారు నడిపిన మాజీ మంత్రి సమీప బంధువు?
హైదరాబాద్ లోని కేపీహెచ్బీలో సోమవారం తెల్లవారుజామున ఓ కారు బీభత్సం సృష్టించింది. రాంగ్ రూట్ లో వచ్చి ఓ బైక్ ను ఢీ కొట్టింది. దీంతో...
ప్రమాదంలో నలుగురు దుర్మరణం
హనుమకొండ : హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని పెంచికల్పేట శివారులో వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం ధాటికి కారు నుజ్జునుజ్జు అయింది. వీరు...
కార్గో ట్రక్కును కారు ఢీకొనడంతో నలుగురు దుర్మరణం
ముంబై : మహారాష్ట్ర అహ్మద్నగర్లోని నాసిక్`పూణెళి హైవేపై సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న కార్గో ట్రక్కు కారును ఢీకొని బోల్తాపడిరది. ఈ ఘటనలో కారులోని నలుగురు మృతి చెందారు. మృతుల్లో పసిబిడ్డ కూడా ఉండడం బాధాకరం. మృతులను ఓజస్వి ధంకర్ (2),...
ప్రమాదంలో పాదచారి దుర్మరణం
హైదరాబాద్ : చైతన్యపురిలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో యువకుల కారు నడపడంతో జరిగిన ప్రమాదంలో ఒక పాదాచారుడు మృతి చెందాడు. అలాగే కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు యువకులకు తీవ్రగాయాలయ్యాయి. యువకులంతా కలిసి ఓ బర్త్డే పార్టీకి వెళ్లి వస్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. నలుగురిని...
స్టన్నింగ్ ఫీచర్స్తో థండర్..
భారతదేశంలో మారుతీ సుజుకీ కార్లకు ఉన్న క్రేజ్ వేరు. మధ్యతరగతి వారికి అనువైన కార్లను రిలీజ్ చేస్తూ మారుతీ సుజుకీ కంపెనీ ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. అయితే ఇటీవల కాలంలో యువతను కూడా ఆకట్టుకునేలా మారుతీ సుజుకీ నయా కార్లను రిలీజ్ చేస్తుంది. ఈ కార్లల్లో జిమ్నీ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది....
టాటా కంపెనీ అంటేనే మన దేశంలో చాలా మంచి గుర్తింపు ఉంది. ఈ కంపెనీ కార్లపై కూడా ఓ భరోసా ఉంటుంది. అందుకే టాటా నుంచి కొత్త కార్లు వస్తున్నాయంటే దేశ వ్యాప్తంగా అటెన్షన్ ఉంటుంది. రానున్న కొన్ని నెలల్లో టాటా కొన్ని కార్లను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది. దానిలో ఎలక్ట్రిక్,...
కొండను ఢీకొట్టిన తమిళనాడు కారు
ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలు
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. తిరుమల నుంచి తిరుపతి వెళుతుండగా అదుపుతప్పిన కారు కొండను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు భక్తులకు గాయాలు కాగా.. డ్రైవర్ నిద్ర మత్తు వల్లే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. భక్తులు తమిళనాడు నుంచి శ్రీవారి దర్శనం కోసం...
కారును పోలిన గుర్తుల వల్ల నష్టం వాటిల్లుతోందన్న బీఆర్ఎస్
రోడ్డు రోలర్, చపాతీ మేకర్ గుర్తులు ఎవరికీ కేటాయించవద్దని వినతి
ఓటర్లకు గుర్తులు కూడా తెలియవంటారన్న సుస్రీం
కారును పోలిన గుర్తుల రద్దు పిటిషన్ల కొట్టివేత
హైకోర్టులో మళ్లీ పిటిషన్లు వేసుకోవచ్చని సలహా
న్యూ ఢిల్లీ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కారును పోలిన గుర్తులు తప్పించాలంటూ బీఆర్ఎస్ దాఖలు చేసుకున్న...
తక్కువ ధరకే టెస్లా నుంచి లగ్జరీ కారు.. రేటు ఎంతంటే.. ఎలక్ట్రిక్ వాహన రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న టెస్లా..భారత మార్కెట్పై కన్నెసింది. ఇక్కడ అధికంగా పన్నులు ఉండటంతో ప్లాంట్ను ఏర్పాటు చేసే అవకాశాలు లేవని స్పష్టంచేసిన సంస్థ..ఇక్కడి మార్కెట్లో ఈవీలకు ఉన్న డిమాండ్ను నిశితంగాతక్కువ ధరకే టెస్లా నుంచి లగ్జరీ కారు.. రేటు ఎంతంటే..న్యూఢిల్లీ...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...