Tuesday, May 21, 2024

brs leaders

కారుకు సర్వీసింగ్‌

అసెంబ్లీ ఎన్నికల ఓటమికి నేనే బాధ్యుడ్ని కార్యకర్తలను పట్టించుకోలేకపోయాను బీఆర్‌ఎస్‌ నాయకులు అలా మాట్లాడవద్దు ప్రజలు తప్పు చేశారనడం సరికాదు.. దళితబంధు స్కీమ్‌ వల్ల పార్టీ దెబ్బతిన్నది భూస్వాములకూ రైతుబంధు ఇచ్చి తప్పు చేశాం లోక్‌ సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపై క్లారిటీ కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల అమలుపై పోరాటం భువనగిరి పార్లమెంట్‌ సమీక్షా సమావేశంలో కేటీఆర్‌ ఓటమి కొత్తేం కాదు.. అది స్పీడ్‌...

ప్రజారంజక పాలనందిస్తాం

ప్రజాదర్బార్‌ వినతులను పరిష్కరిస్తాం బీఆర్‌ఎస్‌ నాయకుల అరాచకాలను బయటకు తీస్తాం అవినీతికి సహకరించిన అధికారుల భరతం పడతాం కేసీఆర్‌ పాలన గుర్తుకొస్తే ఒళ్ళు జలదరిస్తుంది కేసీఆర్‌ తొమ్మిదిన్నర ఏళ్ల పాలన అస్తవ్యస్తం పదేళ్లుగా నరకయాతన అనుభవించిన ప్రజలు ప్రజాపాలన దిశగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అడుగులు ప్రజలు కోరుకునే పాలనను అందిస్తాం : సీఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌ : తెలంగాణ ప్రజలకు ప్రజా పాలన అందిస్తామన్న...

అమరవీరుల స్తూపం వద్ద బీఆర్‌ఎస్‌ నేతల నివాళి

హైదరాబాద్‌ : గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అమరులకు నివాళులర్పించారు. శనివారం ఉదయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు హరీశ్‌ రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, మల్లారెడ్డి సహా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు...

ఎంఎల్‌సి పదవులకు పల్లా, కౌశిక్‌రెడ్డి, కడియం రాజీనామా

హైదరాబాద్‌ : ఎమ్మెల్సీ పదవులకు పలువురు బీఆర్‌ఎస్‌ నేతలు రాజీనామా చేశారు. పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌ రెడ్డి ఎమ్మెల్సీలుగా నేడు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖలను శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డికి అందజేశారు. వీరి రాజీనామాలను మండలి చైర్మన్‌ ఆమోదించారు. ఇటీవలే జరిగిన...

రాజీనామాల పర్వం

తెలంగాణలో నామినేటెడ్‌ పదవులు ఖాళీ రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లు మూకుమ్మడి రిజైన్లు అదే కోవలో పలువురు రిటైర్డ్‌ అధికారులు తెలంగాణాలో బీఆర్‌ఎస్‌ ఓటమితో రాజీనామాల పర్వం మొదలైంది. పలువురు అధికారులు తమ పదవులకు రిజైన్‌ చేస్తున్నారు. తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌ కో చైర్మన్ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్ (సీఎండీ) దేవులపల్లి ప్రభాకర్‌ రావు తన పదవికి రాజీనామా చేశారు....

చరిత్రను తిరగరాసిండు…

గెలిచి ఓడినోళ్ళు మళ్లీ గెలవరనే బీఆర్‌ఎస్‌ నాయకుల నోటికికళ్లెం వేసిన గడ్డం ప్రసాద్‌ కుమార్‌ వికారాబాద్‌ గడ్డపై పైచేయి సాధించి కాంగ్రెస్‌ జెండా ఎగుర వేశారు ప్రజల మొగ్గు ప్రసాద్‌ కుమార్‌ వైపే నని విశ్లేషణాత్మక కథనాలనువెలువరించిన ‘‘ఆదాబ్‌ హైదరాబాద్‌’’ దినపత్రిక వికారాబాద్‌ జిల్లాలో నాలుగు స్థానాలను కైవసం చేసుకున్న హస్తం పార్టీ నా గెలుపుకు కృషిచేసిన కాంగ్రెస్‌ కుటుంబసభ్యులకు,...

జనగామలో కాంగ్రెస్ కార్యకర్తల ఇంటింటి ప్రచారం

ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజలకు వివరిస్తూ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి గెలుపునకై కృషి జనగామ : జనగామ పట్టణం 2వ వార్డు, 3వ వార్డు, 5వవార్డు, 9వ వార్డు 19వ వార్డులో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజలకు వివరిస్తూ, పార్టీ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ని భారీ మెజారిటీతో...

వికారాబాద్‌లో కేటీఆర్‌ రోడ్‌ షో..

సంక్షేమానికి పెద్దపీట వేసిన బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరిన మంత్రి కేటీఆర్‌ పాల్గొన్న బీఆర్‌ఎస్‌ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు వికారాబాద్‌ : ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేసిన భారత రాష్ట్ర సమితి బిఆర్‌ఎస్‌ పార్టీని ఆదరించి మూడోసారి అధికారం కట్టబెట్టాలని బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అన్నారు. గురువారం వికారాబాద్‌ పట్టణంలో, అనంతరం మర్పల్లి మండల...

ఉద్యోగాలు ఇవ్వలేక గ్రామాల్లో బెల్టుషాపులు పెంచారు

మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌ రెడ్డి. మేకగూడ గ్రామపంచాయతీలో కాంగ్రెస్‌ ఎన్నికల విస్తృత ప్రచారం. ఎమ్మెల్యే అభ్యర్థి వీర్లపల్లి శంకర్‌కి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న నేతలు. బీఆర్‌ఎస్‌ నాయకులకు కండువకప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే. నందిగామ : బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గత ఎన్నికల్లో అసాధ్యమైన హామీలిచ్చి, ఇప్పుడు అన్నింటిని గాలికొదిలేసి నిరుద్యోగుల సంఖ్యను పెంచి, గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్టు షాపులను...

పక్షపాతంగా వ్యవహరిస్తున్న పోలీసులు

దుబ్బాకలో బిఆర్‌ఎస్‌ నాయకులు గుంపులుగా తిరిగితే ఏం చేశారు బిఆర్‌ఎస్‌లకేనా భద్రతా.. బీజేపీ అభ్యర్థులకు అవసరం లేదా ఎంఎల్‌ఎ రఘునందన్‌రావు సిద్దిపేట : పోలీసులు పూర్తి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘనందన్‌రావు అన్నారు. మంగళవారం రఘునందన్‌ మాట్లాడుతూ ‘‘దుబ్బాక ఎన్నికలు ఇంత సెన్సిటివ్‌గా మారడానికి అక్కడ ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉండటమే కారణం. బీఆర్‌ఎస్‌ ఎంపీ కొత్త...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -