భూకంప ధాటికి 116మంది మృతి
కొనసాగుతున్న సహాయక చర్యలు
బీజింగ్ : చైనాలో సంభవించిన భారీ భూకంపం ధాటికి సుమారు 116 మంది మరణించగా, 500 మందికి పైగా గాయపడనట్లు స్థానిక మీడియా తెలిపింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అక్కడి కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక భూకంపం సంభవించినట్లు అంతర్జాతీయ...
మరో మహమ్మారి దాడిచేయనుందా..?
వివరాలు సినికా జర్నల్ లో ప్రచురించిన సైంటిస్ట్స్..
బీజింగ్ : కరోనా మహమ్మారి సృష్టించిన అలజడి ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కంటికి కనిపించని ఈ మాయదారి వైరస్ యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. సమాజం మొత్తం స్థంభించిపోయింది. అన్ని రంగాలపై ప్రభావం చూపిన కోవిడ్19 వైరస్ చైనాలో వెలుగులోకి వచ్చిన విషయం...
డిఫాల్ట్ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్ సప్లయ్ నిర్ణయం
2021-22 రబీ, ఖరీఫ్ సీజన్ల సీ.ఎం.ఆర్ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...