2 కోట్ల విలువగల పట్టుచీరలు స్వాధీనం..
ఎన్నికల్లో పంచేందుకే తెచ్చారంటూ అనుమానం వ్యక్తం చేస్తున్న స్థానికులు..
పట్టు చీరలు తెచ్చింది అధికార పార్టీ నాయకులేనా..?
ప్రగతి నగర్ పంచవటి అపార్ట్మెంట్ పై పోలీసుల దాడి..
హైదరాబాద్ : బాచుపల్లి పియస్ పరిదిలోని ప్రగతినగర్ లో పంచవటి అపార్ట్మెంట్ పై పోలీసులు దాడి చేసారు. ( రూ. 2,25,98,590/-) రెండు కోట్ల...
మల్కాజ్గిరి : చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అనే సామెతకు సరిగ్గా సరిపోతుంది, కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్న తీరు చూస్తే.గురువారం బాచుపల్లి లో రోడ్డుపై ఏర్పడ్డ గుంత వల్ల 8 సంవత్సరాల బాలిక దీక్షిత ప్రాణాలు కోల్పోవడం జరిగింది.అలాంటి సంఘ టనలు పునరావృతం కాకుండా అధికా రులు ముందు చర్యలుగా రోడ్లపై ఏర్పడ్డ గుంతలు...
డిఫాల్ట్ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్ సప్లయ్ నిర్ణయం
2021-22 రబీ, ఖరీఫ్ సీజన్ల సీ.ఎం.ఆర్ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...