Monday, May 6, 2024

apsrtc

ఏపీఎస్‌ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం…

విశాఖవాసులకు శుభవార్త త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులు ఏపీఎస్‌ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖలో ఎలక్ట్రిక్ బస్సుల్ని నడపాలని నిర్ణయం తీసుకుంది. మొత్తం 200 బస్సుల్ని కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. విశాఖవాసులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. సాగర తీర నగరంలో త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కనున్నాయి. మూడు నెలల్లో కొత్త బస్సులు పరుగులు పెడతాయంటున్నారు...

దసరా సంధర్బంగా ఏపీఎస్‌ ఆర్టీసీ గుడ్‌న్యూస్..

దసరాకు ఏపీఎస్‌ఆర్టీసీ స్పెషల్ బస్సులు ఈసారి ఆ బస్సుల్లో అధిక ఛార్జీలు ఉండవు అంతేకాదు రాయితీని కూడా ప్రకటించారు దసరా రద్దీ ఉంటుందనే అంచనాలతో ఏపీఎస్‌ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడుపుతోంది. ఈసారి 5500 బస్సుల్ని అందబాటులోకి తెస్తోంది. అయితే ఈ ఏడాది కూడా ఆ బస్సుల్లో ఛార్జీలను పెంచబోమని తెలిపింది. అంతేకాదు మరో బంరాఫర్ ప్రకటించింది. అంతేకాదు ప్రతి...
- Advertisement -

Latest News

జె ట్యాక్స్‌ చెల్లించాల్సిందే

డిప్యూటేషన్‌ పై వచ్చి వసూళ్ల దందా చేస్తున్న జనార్థన్‌ జీహెచ్‌ఎంసీలోని రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో కమీషన్లు కంపల్సరీ.! కాంట్రాక్టర్‌ లకు చుక్కలు చూపుతున్న ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ బిల్లులు రావాలంటే పర్సంటేజీ ఇచ్చుకోవాల్సిందే ఏడాదిగా...
- Advertisement -