Friday, March 29, 2024

accident

టూవీలర్ ను ఢీకొన్న లారీ

ఇద్దరు వ్యక్తులు దుర్మరణం కాకినాడ : తూర్పుగోదావరి జిల్లాలోని గోపాలపురం మండలం కోమటికుంట గ్రామం వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు ఘటనా స్థలిలోనే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన మరొకరిని 108 వాహనంలో...

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం

కొండను ఢీకొట్టిన తమిళనాడు కారు ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలు తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. తిరుమల నుంచి తిరుపతి వెళుతుండగా అదుపుతప్పిన కారు కొండను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు భక్తులకు గాయాలు కాగా.. డ్రైవర్ నిద్ర మత్తు వల్లే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. భక్తులు తమిళనాడు నుంచి శ్రీవారి దర్శనం కోసం...

మూడేళ్ల చిన్నారిపై దూసుకెళ్లిన బస్సు

అక్కడికక్కడే మృతి చెందిన బాలుడు హైదరాబాద్‌ : ఓ డ్రైవర్‌ నిర్లక్ష్యం ఓ చిన్నారి ప్రాణాలను బలితీసుకుంది. అక్కను స్కూల్‌ బస్సు ఎక్కించేందుకు తాతయ్యతో కలిసి సంతోషంగా వెళ్లిన ఓ చిన్నారి జీవితం విషాదంగా ముగిసింది. చిన్నారి పైన నుండి బస్సు వెళ్లడంతో ఓ ఆ బాలుడు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దారుణ ఘటన...

దుర్గా పూజా వేడుక‌ల్లో తొక్కిస‌లాట..

ముగ్గురి దుర్మరణం.. పాట్నా : ద‌స‌రా న‌వ‌రాత్రుల్లో భాగంగా నిర్వ‌హించిన దుర్గా పూజా వేడుక‌ల్లో తొక్కిస‌లాట జ‌రిగి, ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో సోమ‌వారం రాత్రి చోటు చేసుకుంది.గోపాల్ గంజ్ జిల్లాలోని రాజా దాల్ పూజా పండ‌ల్ వ‌ద్ద‌కు భారీ సంఖ్య‌లో భ‌క్తులు త‌ర‌లివ‌చ్చారు. పూజా కార్య‌క్ర‌మాల్లో పాల్గొనేందుకు భ‌క్తులు...

ఆర్‌టిసి బస్సు బోల్తా…ఇద్దరు మృతి

యాదాద్రి భువనగిరి : అతి వేగం, అజాగ్రత్త రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. యాదాద్రి జిల్లాలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో ఈ పెను విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు తొర్రూరు నుంచి హైదరాబాద్‌కి...

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి… ఇద్దరికి గాయాలు

ములుగు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంచోటు చేసుకుంది. కారును బొలెరో వాహనం ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన ములుగు జిల్లా తాడ్వాయి సవిూపంలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..ఖమ్మం జిల్లాకు చెందిన రాం కుమార్‌ అనే వ్యక్తి కారులో...

పేలిన ట్రాన్స్ ఫార్మర్..

ఈ దుర్ఘటనలో మృతి చెందిన 16 మంది.. విచారణకు ఆదేశించిన సిఎం పుష్కర్‌ సింగ్‌.. ఉత్తరాఖాండ్ లో చోటుచేసుకున్న సంఘటన.. ఉత్తరాఖండ్‌లో బుధవారం ఘోర విషాదం చోటుచేసుకుంది. ఛమోలి జిల్లాలోని అలకనంద నది ఒడ్డున ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ పేలడంతో 16 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. నది ఒడ్డున ఉన్న నమామి...

ముగిసిన క్లూస్ టీమ్ తనిఖీలు..

ఫోరెన్సిక్ ల్యాబ్‌కు నమూనాలు.. ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ ప్రమాదంపై విచారణ.. షార్ట్ షార్క్యూట్ వల్లే ప్రమాదమన్న అధికారులు.. సైంటిఫిక్ నివేదిక తర్వాతే అసలు వివరాలు.. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి సంబంధించి క్లూస్ టీం తనిఖీలు ముగిశాయి. శనివారం బీబీనగర్‌లో రైల్వే స్టేషన్‌కు వచ్చిన క్లూస్ బృందం.. మంటల్లో కాలిపోయిన బోగీలను పరిశీలించాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని...

పుణే ఎక్స్‌ప్రెస్ వేపై ఆయిల్ ట్యాంకర్ బోల్తాపడి పేలుడు..

నలుగురు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు.. ఆయిల్ లీక్ అయి పక్కన ఉన్న ప్రాంతాలకు వ్యాపించిన మంటలు ముంబై, 13 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కెమికల్‌ లోడ్‌తో వెళ్తున్న ట్యాంకర్‌ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. లోనావాలా...

కాకినాడలో టిప్పర్‌ బీభత్సం..

ఏపీలోని కాకినాడ జిల్లాలో ఓ టిప్పర్‌ సృష్టించిన బీభత్సంలో ముగ్గురు మృతి చెందారు. జిల్లాలోని తొండంగి మండలం ఎ కొత్తపల్లి గ్రామంలో శనివారం అతివేగంగా వచ్చిన టిప్పర్‌ వినాయక గుడిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో టిప్పర్‌ డ్రైవర్‌, క్లీనర్‌తో పాటు గుడిలో నిద్రిస్తున్న లక్ష్మణ్‌రావు అనే గ్రామస్తుడు సైతం చనిపోయారు. అనంతరం టిప్పర్‌...
- Advertisement -

Latest News

అవినీతికే మోడ‌ల్‌గా మారిన మోడ‌ల్ స్కూల్‌

పాఠ‌శాల‌కు రాకుండానే జీతాలు తీసుకుంటున్న ఉపాధ్యాయులు అవినీతి ఉపాధ్యాయుల‌కు స‌హ‌క‌రిస్తున్న ప్రిన్సిప‌ల్ జావేద్‌ ఎగ్జామ్ ఫీ, స్కాల‌ర్ షిప్‌ పేరుతో విద్యార్థుల వ‌ద్ద నుండి డ‌బ్బులు వ‌సూలు నాణ్య‌త లోపించిన...
- Advertisement -