ఆదానీని దొంగ అంటూనే అలయ్ బలయ్
మొన్నటి వరకు మోడీ అదానీపై విమర్శలు
ఎరువుల కోసం రైతులు క్యూలో ఉండే పరిస్థితి
బీజేపీ ఆదేశాల మేరకే రేవంత్ రెడ్డి పని
పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్దంగా ఉండాలి
హైదరాబాద్ : ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ఎన్నికల ముందు అదానీ దొంగ...
ఆదేశాలు జారీ చేసిన ఎన్.ఎఫ్.ఆర్.ఏ.
ముంబై : అదానీ గ్రూప్నకు దీర్ఘకాలంగా ఆడిటర్లుగా వ్యవహరిస్తున్న ఒక సంస్థపై అకౌంటింగ్ రెగ్యులేటర్ నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (ఎన్ఎఫ్ఆర్ఏ) తాజాగా దృష్టిపెట్టింది. అదానీ కంపెనీలను ఆడిట్ చేసే ఎర్నస్ట్ అండ్ యంగ్ (ఈవై)కు ఇండియా సభ్య సంస్థ ఎస్ఆర్ బాట్లిబాయ్ వ్యవహారాలను ఎన్ఎఫ్ఆర్ఏ స్క్రూటినీ చేస్తున్నదని సంబంధిత...
న్యూఢిల్లీ : అదానీ గ్రూప్ విూద కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ మరోసారి ఆరోపణలు ఎక్కుపెట్టారు. బొగ్గు దిగుమతులను విపరీతంగా పెంచి చూపడం ద్వారా ప్రజల నుంచి అదానీ గ్రూప్ ఏకంగా రూ.12 వేల కోట్లు దోచుకుందని తాజాగా ఆరోపించారు. ఈ మేరకు పలు విూడియా రిపోర్టులను విలేకరుల ముందు ప్రదర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...