Tuesday, May 7, 2024

aadab artical

ఆదాబ్‌ హైదరాబాద్‌ కథనానికి స్పందించిన బైసన్‌ యజమాన్యం

మఠంపల్లి : సూర్యాపేట జిల్లా హుజూర్నగర్‌ నియోజకవర్గం మఠంపల్లి మండలంలోని నాగార్జున సిమెంట్‌ అనుబంధంగా ఉన్న బైసన్‌ ప్యానల్‌ గురించి గత పది రోజుల క్రితం ప్రచురించిన వార్తకు బైసన్‌ యాజమాన్యం స్పందించి బాధితులకు డబ్బులు ఇప్పించ డం జరిగింది. వాస్తవానికి ఈ డబ్బులు వ్యవహారం యాజమాన్యానికి ఎటువంటి సంబంధం లేక పోయినా బాధితులు...

ఆదాబ్‌ కథనాలకు స్పందించిన అధికారులు..

సూర్యాపేట సమగ్ర శిక్ష నిధుల గోల్‌ మాల్‌ వ్యవహారంలోకాంట్రాక్టు ఉద్యోగి అనుసూరి రమేష్‌ని తొలగిస్తూ ఉత్తర్వులు.. ఈ వ్యవహారంపై పలు కథనాలు ప్రచురించిన ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’.. బాల బాలికల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసిన ఉద్యోగి.. అతన్ని విధులనుంచి తొలగిస్తూ ఉత్తర్వులు.. హైదరాబాద్‌ : సూర్యాపేట సమగ్ర శిక్ష అభియాన్‌ లో జరిగిన నిధుల గోల్‌ మాల్‌ గురించి, ఆదాబ్‌...

ప్రీ లాంచ్ మోసంలో బడా తిమింగలాలు..

శామీర్ పేట్ కేంద్రంగా భారీ ప్రీలాంచ్ స్కాం.. ప్రీ లంచ్ పేరుతో జరుగుతున్న దోపిడీ గురించి ఆదాబ్ ఎన్నో సార్లు హెచ్చరించింది.. ఆధారాలతో సహా వెలుగులోకి తీసుకుని వచ్చింది.. అయినా అమాయకులు వారి వలలో చిక్కుకుంటూనే ఉన్నారు.. ఇంత జరుగుతున్నా అధికారులు ఏమాత్రం స్పందించక పోవడం శోచనీయం.. రియల్ ఎస్టేట్ మాఫియా కొత్త కొత్త పథకాలతో,...

ఆదాబ్‌ కథనానికి అధికారుల్లో కదలిక

‘కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కబ్జా’ శీర్షికన కథనం ప్రచురణ.. 21 మే 2023 ఆదాబ్‌ కథనంపై చర్యలు.. ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన రూముల కూల్చివేత.. హైదరాబాద్‌ : రాజేంద్ర నగర్‌ పరిధిలోని సర్వే నెంబర్‌ 156/1లో 3వేల గజాల ప్రభుత్వ భూమి కబ్జాకు తీవ్ర యత్నం జరిగింది.. దీని వెనకాల స్థానిక ఎమ్మెల్యే హస్తం ఉందంటూ...

పఠాన్‌ చెరు నియోజకవర్గంలో ‘ఆదాబ్‌’ కథనంతో అలజడి

ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రభుత్వ యంత్రాంగం బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందా? కాంగ్రెస్‌ నాయకుడు కాట శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రశ్నించినా.. చలనం లేని ప్రభుత్వం.. కబ్జాతో సంబంధం ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యే, సోదరుడిపై క్రిమినల్‌ చర్యలు ఉంటాయా.? కూల్చివేతల్లో వంట సామాగ్రిని సైతం కోల్పోయిన బాధితులు.. అమీన్‌ పూర్‌లో పేదలకు ఒక్క చట్టం.. ఛైర్మెన్‌కు మరో చట్టమా.. పంచాయితీ రాజ్‌ చట్టం...
- Advertisement -

Latest News

జె ట్యాక్స్‌ చెల్లించాల్సిందే

డిప్యూటేషన్‌ పై వచ్చి వసూళ్ల దందా చేస్తున్న జనార్థన్‌ జీహెచ్‌ఎంసీలోని రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో కమీషన్లు కంపల్సరీ.! కాంట్రాక్టర్‌ లకు చుక్కలు చూపుతున్న ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ బిల్లులు రావాలంటే పర్సంటేజీ ఇచ్చుకోవాల్సిందే ఏడాదిగా...
- Advertisement -