వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ కు అంతా రెఢీ అయ్యింది. బుధవారం ఓవల్ వేదికగా జరగనున్న మ్యాచ్కు ఆస్ట్రేలియా, ఇండియా జట్లు సిద్ధం అయ్యాయి. ఇరు జట్లకు చెందిన కెప్టెన్లు ఫోటో సెషన్లో పాల్గొన్నారు. కెప్టెన్స్ ఫోటో ఈవెంట్లో పాల్గొన్న రోహిత్ శర్మ, ప్యాట్ కమ్మిన్స్లు పలు అభిప్రాయాలు వెల్లడించారు. వరల్డ్ టెస్టు చాంపియన్షిప్...
మరో మూడు రోజుల్లో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ మొదలుకానుంది. దాంతో, భారత్, ఆస్ట్రేలియా జట్లలో విజేతగా నిలిచేది ఎవరు? అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. అయితే… టెస్టు చాంపియన్షిప్ సీజన్లో అత్యద్భుతంగా రాణించిన 11 మంది ఆటగాళ్లతో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు డబ్ల్యూటీసీ జట్టును ప్రకటించింది. 2021 -23 మధ్య కాలంలో సంచలన...
వైరల్ అవుతున్న జడేజా ట్వీట్..
రెండు నెలలుగా అభిమానులను ఉర్రూతలూగించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్లో చెన్నై విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. సోమవారం రాత్రి అహ్మదాబాద్లో జరిగిన ఐపీఎల్ 2023 ఫైనల్ ఉత్కంఠభరిత పోరులో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ పై విజయం సాధించింది....
సుమారు 6,000 మందికి ఆహ్వాలు
న్యూఢిల్లీ : యావత్తు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిరం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. జనవరిలో...